తెలుగు వార్తలు » బిగ్ న్యూస్ బిగ్ డిబేట్
రాజధాని ఉద్యమంపై మాటల తూటాలు పేలుతున్నాయి. అమరావతిని చిదిమేస్తున్నారని టీడీపీ నేత లోకేష్ అంటున్నారు. అయితే అంతసీను లేదు తెలివి తక్కువగా మాట్లాడి మూడు ప్రాంతాల తెలుగుదేశమే శత్రువుగా మారిందన్నారు వైసీపీ
ఎన్నిసార్లు అడిగినా మాది ఒకటేమాట అంటోంది కేంద్రం. కేపిటలా? కేపిటల్సా రాష్ట్రాలదే నిర్ణయమంటోంది. రాజధానులపై తమ పాత్ర ఉండదని
GST పరిహారంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య నలుగుతున్న వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్.
JEE మెయిన్, నీట్ టెస్టులను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఓ పక్క కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం పరీక్షలకు నిర్వహించడానికే మొగ్గు చూపింది.
దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు పార్టీలో సమూల మార్పులు చేయాలని కోరుతూ 23 మంది నేతలు అధినాయకత్వానికి రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీలో మరోసారి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను కాలరాస్తూ.. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీనిపై జోక్యం చేసుకోవాల్సిన అసవరం ఉందని ప్రధానికి లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అవసరం తమకు లేదంటోంది వైసీసీ. అదే సమయంలో నిరాధార ఆరోపణలు చేసిన వారికి నోటీసులు..
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి ఎక్కువకాలం పాలించిన కాంగ్రెసేతర పీఎం ఘనత మోదీ సొంతమైంది.
తెలుగురాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాం మార్చింది. తొకపార్టీగా ఉన్న ముద్ర నుంచి బయటపడేందుకు గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన కమలనాథులు 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పార్టీ అధ్యక్షుల మార్పు ఇందులో..
అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాలో ల్యాండ్ అయ్యాయి. దేశ రక్షణ రంగ అమ్ములపొదిలో పవర్ ఫుల్ వెపన్స్ చేరాయి. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో వీటి రాక ప్రపంచ వ్యాప్తంగా..
దశాబ్దాలుగా బీజేపీ ఆశయాలు మూడున్నాయి. ప్రతిసారి వారి మానిఫెస్టోలో కనిపిస్తుంటాయి. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రకటించే సంకల్ప పత్రంలో అవి ఉండవన్నది కామలనాథుల లెక్క. ఇప్పటికే ఆర్టికల్..
ఇండియాలో ఏరోజుకారోజు డే హయ్యస్ట్ కరోనా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. 24గంటల్లోనే 21వేలకు పైగా పాజిటివ్ వచ్చాయి. తెలుగురాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. లాక్డౌన్లో కంట్రోల్ అయిన కరోనా..
ఏపీ రాజకీయాల్లో ప్రతిసారీ రంగులే సెంటర్ ఆఫ్ ఎట్ట్రాక్షన్ అవుతున్నాయి. గతంలో కార్యాలయాల రంగులపై అధికార, విపక్షాల మధ్య యుద్ధం నడిస్తే.. ఇప్పుడు పార్టీ రంగులపై కత్తులు దూసుకుంటున్నాయి. విజయసాయిరెడ్డి..
YSR జగనన్న కాలనీల ముహూర్తం మళ్లీ వాయిదా పడింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న లక్ష్యంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం సాంకేతిక కారణాలతో ముహూర్తం మార్చింది. TDP వేసిన కోర్టు కేసులే కారణంగా..
YCPలో రఘురామకృష్ణంరాజు పంచాయితీ స్పీకర్ వద్దకు చేరింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షోకాజ్ ఇచ్చిన పార్టీ.. ఎంపీపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. గతంలోనే షోకాజ్ నోటీస్..
ఇండియాలో పరిస్థితి చేజారిపోతోందా? కరోనాను నియంత్రించడం అసాధ్యమా? మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో అదుపు తప్పింది. తెలుగురాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులొస్తున్నాయి. మొత్తానికి ఇండియా ప్రపంచంలో ఆరో ప్లేస్లో ఉంది.
జడ్జిలపై వివాదస్పద కామెంట్స్ చేసిన అధికార వైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టు గట్టి షాక్ విషయం తెలిసిందే. న్యాయమూర్తులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై, పోస్టులపై ఓ లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు తీర్పులపై సోషల్ మీడియా, మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యల్ని క్షుణ్నంగా పరిశీలించిన ధర్మాసనం వారందరికీ నోటీసులు జా�
– విఫలమేనంటున్న రాహుల్ – 23లక్షల కేసులు తగ్గించామంటున్న ప్రభుత్వం – ఏది నిజం.. మరేంటి ఫ్యూచర్ – ఎగ్జిట్ ప్లాన్ ఏముంది? లాక్డౌన్ విఫలమైందా? 21 రోజులు ఎవరికి వారు ఇంట్లో ఉంటే కంట్రోల్ అవుతుందన్నారు. 70 రోజులైనా తగ్గలేదు. పైగా లక్షా 50వేలకు చేరువ అవుతున్నాయి కేసులు. 4వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ముంబయి నగరంలో �
TTD ఆస్తులు విక్రయించాలన్న బోర్డు నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. గజం కూడా అమ్మకుండా అడ్డుకుంటామని ఉద్యమానికి సిద్దమైంది BJP. భూముల అమ్మకంపై విమర్శలు ఎక్కుపెట్టింది TDP. విక్రయానికి తీర్మానం చేసిందే టీడీపీ, బీజేపీలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది YCP. ఎట్టికేలకు ద�
– ప్యాకేజీపై భగ్గుమన్న కేసీఆర్, మమత, విజయన్ – సాయం చేయమంటే పన్నులు పెంచమంటారా? – కౌంటర్ ఇస్తున్న కేంద్రం – కేంద్ర రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ప్యాకేజీ కేంద్రం ప్రకటించిన 20లక్షల 97వేల కోట్ల ప్యాకేజీపై తెలంగాణ CM KCR నిప్పులు చెరిగారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ… రాష్ట్రాల హక్కులను హరించే ప�