Andhra Pradesh: అమానుషం.. ద్వారకా తిరుమలలో పసిబిడ్డ విక్రయం.. గుట్టురట్టు చేసిన పోలీసులు..

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో అమానుష ఘటన జరిగింది. ముక్కుపచ్చలారని పసిబిడ్డను రూ. 2లక్షలకు అమ్మకం పెట్టారు తల్లిదండ్రులు.

Andhra Pradesh: అమానుషం.. ద్వారకా తిరుమలలో పసిబిడ్డ విక్రయం.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
Child
Follow us

|

Updated on: Oct 13, 2022 | 7:28 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో అమానుష ఘటన జరిగింది. ముక్కుపచ్చలారని పసిబిడ్డను రూ. 2లక్షలకు అమ్మకం పెట్టారు తల్లిదండ్రులు. స్థానికుల సమచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పసిబిడ్డ విక్రయాన్ని గుట్టు రట్టు చేశారు. పసిబిడ్డతో పాటు తల్లిదండ్రులను ద్వారకా తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రికి చెందిన పసిబిడ్డ తల్లిదండ్రులు.. భీమవరానికి చెందిన ఓ వ్యక్తితో 2లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. అతనికి అప్పజెప్పేందుకు గత 20రోజులుగా ద్వారకా తిరుమలలో స్టే చేస్తున్నారు. ఈ క్రమంలో పసిబిడ్డ విక్రయం విషయం స్థానికుల చెవిన పడడంతో వారు అలర్ట్ అయ్యారు.

వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు. పక్కా సమచారంతో పసిబిడ్డను విక్రయానికి పెట్టిన తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పసిబిడ్డను విక్రయానికి పెట్టిన విషయం.. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు రాబట్టారు. దీని గురించి తెలుసుకున్న కొనుగోలు చేసే వ్యక్తులు పరార్ అయినట్లు పోలీసులు చెప్పారు.

పసిబిడ్డ కొనేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరు.. దీని వెనుక ఏదైనా ముఠా ప్రమేయం ఉందా..? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ద్వారకా తిరుమల శేషాచల కొండపై పసిబిడ్డ విక్రయం వెలుగురావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు