AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎంపీ వంగా గీతకు నిరసన సెగ.. సెల్ టవరెక్కి వ్యక్తి హల్‌చల్‌.. పట్టించుకోకుండా వెళ్లిన వైనం

ఆసరా చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు నిరసన సెగ తగిలింది.  కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఓ వ్యక్తి  ఎంపీ, ఎమ్మెల్యేల ఎదురుగానే సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయండంటూ ఆందోళన తెలిపాడు..

Andhra Pradesh: ఎంపీ వంగా గీతకు నిరసన సెగ.. సెల్ టవరెక్కి వ్యక్తి హల్‌చల్‌.. పట్టించుకోకుండా వెళ్లిన వైనం
Man Climbed Cell Tower
Srilakshmi C
|

Updated on: Apr 05, 2023 | 12:46 PM

Share

ఆసరా చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు నిరసన సెగ తగిలింది.  కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఓ వ్యక్తి  ఎంపీ, ఎమ్మెల్యేల ఎదురుగానే సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయండంటూ ఆందోళన తెలిపాడు. సభాస్థలానికి చేరువలో ఉన్న సెల్ టవర్ పైకి కరాటి శ్రీను అనే వ్యక్తి ఎక్కి తనకు న్యాయం చేయండంటూ ఆందోళన చేశాడు. రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీలు వేయటానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు తమ దుకాణాన్ని కూల్చివేశారు అంటూ ఆ షాపు యజమానైన కరాటి శ్రీను వాపోయాడు. తనకు న్యాయం జరగకుంటే కిందికి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు.

సమాచారం అందుకున్న ప్రత్తిపాడు సీఐఐ కిషోర్ బాబు, ఇతర పోలీస్ సిబ్బంది టవర్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో సీఐ కిషోర్ బాబు సెల్ టవర్ పైకి ఎక్కే ప్రయత్నం చేయడంతో బాధితుడు దూకేయడానికి ప్రయత్నించాడు. ఇంత జరుగుతున్నా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఏమాత్రం పట్టించుకోకుండా సభా వేదిక నుంచి వెళ్లిపోవడం కొసమెరుపు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం