Telangana Curfew: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాలే.. తెలంగాణ పోలీసుల సీరియ‌స్ వార్నింగ్

తెలంగాణలో కరోనా నిబంధనలు కఠినతరం చేసింది ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని నివారించేందుకు నైట్‌ కర్ఫ్యూ విధించింది. అయితే నైట్‌ కర్ఫ్యూ పక్కాగా...

Telangana Curfew: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాలే.. తెలంగాణ పోలీసుల సీరియ‌స్ వార్నింగ్
Telangana-Police
Follow us

|

Updated on: May 10, 2021 | 2:40 PM

తెలంగాణలో కరోనా నిబంధనలు కఠినతరం చేసింది ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని నివారించేందుకు నైట్‌ కర్ఫ్యూ విధించింది. అయితే నైట్‌ కర్ఫ్యూ పక్కాగా అమలు చేసేందుకు పోలీసులను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాలేనని హెచ్చరిస్తున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ కరోనా నిబందనల అమలుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. బాలాపూర్ పోలీస్ నేషన్ పరిధిలోని ఎర్రకుంట ప్రాంతాల్లో అర్దరాత్రి అకస్మికంగా సందర్శించారు. కరోనా నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని మహేశ్‌ భగవత్‌ కోరారు.

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనా రాకుండా జాగ్రత్త పడాలన్నారు. రాచకొండ కమీషనరేట్ పరిధిలో 46 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివాహలకు 100 మంది, అంత్యక్రియలకు కేవలం 20 మందికి మించకూడదని తెలిపారు.

Also Read:  భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మే 15 ..

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌.. సీఎంను అభినందించిన మోదీ

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు