Telangana: వరుసగా రెండో రోజు 200 దాటిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో ఎన్నంటే..

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రెండో రోజు కూడా 200 మార్క్‌‌ను దాటాయి.

Telangana: వరుసగా రెండో రోజు 200 దాటిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో ఎన్నంటే..
Telangana Coronavirus
Follow us

|

Updated on: Jun 15, 2022 | 9:53 PM

Telangana’s Covid-19 cases: కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రెండో రోజు కూడా 200 మార్క్‌‌ను దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వాప్తంగా 21,070 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 205 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 14 కేసులు తగ్గాయి. కాగా.. 63 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌‌ను విడుదల చేసింది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. మరణాలు నమోదు కాలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,401 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 132 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 39, మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేసుల సంఖ్య 200 మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణలో కేసుల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,95,008
  • కోలుకున్న వారి సంఖ్య 7,89,496
  • మరణాల సంఖ్య 4,111
  • రాష్ట్రంలో ఇప్పటివరకు 3,52,19,844 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Telangana Corona

Telangana Corona

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??