ఏళ్ల తరబడి వెయిట్ చేయిస్తున్న స్టార్ హీరోలు
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడానికి ఏళ్లు పడుతుండటంతో అభిమానులు నిరీక్షిస్తున్నారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి అగ్ర తారల ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల భారీ తారాగణం, వీఎఫ్ఎక్స్ కారణమా, లేక ప్రణాళికా లోపమా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రస్తుతం ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, వాటి విడుదల ఆలస్యం అవుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు, 2024 చివర్లో పుష్పరాజ్గా వచ్చిన అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏఏ 22 ఈ ఏడాది విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం విడుదలై రెండేళ్లు దాటగా, ఆయన తదుపరి చిత్రం 2027 ఏప్రిల్లో రావచ్చని ప్రకటించారు. ఎన్టీఆర్ నటించిన దేవర కూడా 2024లో విడుదల కాగా, వార్ 2ను దక్షిణ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Harish Shankar: మహేష్ అభిమానులకు సారి చెప్పిన హరీష్
Gautham Ghattamaneni: దూకుడు చూపిస్తున్న మహేష్ వారసుడు.. టాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్!
అడ్డంగా దొరికిపోయిన వందే భారత్ టీటీఈ.. వీడియో వైరల్
బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ??

