Crime: టీవీలో అలా చూశాడు.. లైవ్‌లో ఇలా చేశాడు.. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు..

టీవీలో వచ్చిన ఆత్మహత్య దృశ్యాన్ని చూసి బాలుడు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Crime: టీవీలో అలా చూశాడు.. లైవ్‌లో ఇలా చేశాడు.. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు..
Boy Suicide
Follow us

|

Updated on: Jun 15, 2022 | 4:59 PM

Boy Suicide: క్షణికావేశంలో చిన్నారులు తీసుకుంటున్న దారుణ నిర్ణయాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. తాజాగా.. టీవీలో ఉరి వేసుకుంటున్న దృశ్యాన్ని చూసిన 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారకమైన ఘటన గిరిజనులు అధికంగా ఉండే మధ్యప్రదేశ్‌లోని మండ్లాలో చోటు చేసింది. టీవీలో వచ్చిన ఆత్మహత్య దృశ్యాన్ని చూసి బాలుడు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన మండల జిల్లా బీజదండి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్తీ గ్రామంలో మంగళవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం.. బాలుడి తల్లిదండ్రులు ఎప్పటిలాగే పనికి వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. టీవీలో ఉరి వేసుకుంటున్న దృశ్యం చూసిన బాలుడు.. అచ్చం అలానే ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. బాలుడు ఉరి వేసుకున్న సమయంలో.. టీవీలో కూడా ఉరి వేసుకునే సన్నివేశం వస్తుందని స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బాలుడి కటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు