Hyderabad: హైదరాబాద్‌లో మరో ‘రియల్‌’ భారీ మోసం.. ఆశ చూపారు.. అడ్డంగా రూ.50 కోట్లు దోచేశారు..

వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ఆశపెట్టారు.. దీంతో తక్కువ ధరకే ప్లాట్లను సొంతం చేసుకోవచ్చని ఆశపడ్డారు. కట్ చేస్తే.. కంపెనీ బోర్డు తిప్పింది. దీంతో లక్షలు లక్షలు కట్టిన బాధితులు లబోదిబోమంటున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో మరో ‘రియల్‌’ భారీ మోసం.. ఆశ చూపారు.. అడ్డంగా రూ.50 కోట్లు దోచేశారు..
Hyderabad Crime News
Follow us

|

Updated on: Apr 16, 2023 | 4:37 PM

వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ఆశపెట్టారు.. దీంతో తక్కువ ధరకే ప్లాట్లను సొంతం చేసుకోవచ్చని ఆశపడ్డారు. కట్ చేస్తే.. కంపెనీ బోర్డు తిప్పింది. దీంతో లక్షలు లక్షలు కట్టిన బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన మరో రియల్‌ మోసం.. బాధితుల్లో కలవరానికి గురిచేసింది. వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని చెప్పిన హైదరాబాద్‌ మియాపూర్‌లోని మైత్రీ ప్రాజెక్ట్స్ కంపెనీ చివరకు బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డు పడ్డారు. రాయల్ లీఫ్, రాయల్ పారడైజ్, రాయల్ మింట్ అనే అందమైన పేర్లతో 300 మంది దగ్గర సుమారు 50 కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేశాడు మైత్రీ ప్రాజెక్ట్స్ ఎండీ జానీ భాషా.

రాత్రికి రాత్రి ఫ్యామిలీతో జంప్‌ అయ్యాడు. దాంతో.. మోసపోయామని గుర్తించిన బాధితులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌ మియాపూర్ ఆల్విన్ కాలనీలో మైత్రి ప్రాజెక్ట్స్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేశారు. మూడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.

మోసపోయివాళ్లంతా మధ్య తరగతి వారే కావడంతో లబోదిబోమని మొత్తుకుంటున్నారు బాధితులు. ఇదిగో ఈ బాధితురాలు కూడా మైత్రీ ప్రాజెక్ట్‌ రియల్‌ ఎస్టేట్‌కు 20 లక్షలు కట్టి మోసపోయారు. ఓపెన్‌ ప్లాట్‌ కోసం మైత్రీ ప్రాజెక్ట్‌ ఎండీ జానీ బాషా 25 లక్షలు కట్టించుకుని మోసం చేశాడని మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మొత్తంగా.. తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ముద్దు ముద్దు పేర్లతో వెంచర్లను చూపించి బాధితులను మైత్రి ప్రాజెక్ట్స్ సంస్థ నిండా ముంచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Latest Articles
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. !
వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. !
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..