Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓట్లు మావే.. సీట్లు మావే.. ముదిరాజు ఆత్మగౌరవ సభలో ఈటల కీలక వ్యాఖ్యలు

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలివచ్చారు.ఈ సభకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా కులానికి సంబంధించిన ముఖ్యనాయకులందరూ మీటింగ్‌కి హాజరయ్యారు. ఈ నేపథ్యలో ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలకు చేశారు. జనాభా ప్రకారం ముదిరాజులకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అన్నారు.

Telangana: ఓట్లు మావే.. సీట్లు మావే.. ముదిరాజు ఆత్మగౌరవ సభలో ఈటల కీలక వ్యాఖ్యలు
Eetala Rajendar
Follow us
Aravind B

|

Updated on: Oct 08, 2023 | 7:57 PM

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలివచ్చారు.ఈ సభకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా కులానికి సంబంధించిన ముఖ్యనాయకులందరూ మీటింగ్‌కి హాజరయ్యారు. ఈ నేపథ్యలో ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలకు చేశారు. జనాభా ప్రకారం ముదిరాజులకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అన్నారు. బీసీలకు 9 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటే కేవలం మూడు పదవులు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో 11 శాతం ముదిరాజు సామాజిక వర్గం ఉంటే.. రాజకీయంగా ఏ పార్టీ కూడా ఆదరించలేదని అన్నారు. ముదిరాజులకు విద్య, ఉద్యోగ అవకాశాలు రావలంటే గతంలోనే బీసీ డీ నుంచి బీసీ ఏ కు వేయాలని ఆలోచన చేశామని పేర్కొన్నారు.

మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు శాసన సభలో ముదిరాజుల గురించి ప్రస్తావన తీసుకొచ్చానని ఈటల అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముదిరాజుల సమస్యలను అర్థం చేసుకొని వారి గురించి ఆలోచినస్తామని చెప్పినట్లు తెలిపారు. అలాగే 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముదిరాజులను ‘బీసీ డీ’ నుంచి ‘బీసీ ఏ’కు మార్చారని.. మైనార్టీలకు కూడా 4 శాతం రిజర్వేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఇవి కేవలం ఒక్క ఏడాది మాత్రమే అమలయ్యాయని ఆ తర్వాత ఆగిపోయాయని తెలిపారు. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.. వారి పక్షాన మైనార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో.. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషల్ అమలు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. కానీ ముదిరాజుల సమస్యను ఎవరూ కూడా పట్టించుకోలేదని.. ఇప్పటికీ ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. తెలంగాణ వచ్చాకా సీఎం కేసీఆర్ కూడా ఆ సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. అలాగే దళిత ముఖ్యమంత్రి అని దళితులను మోసం చేశారని.. పదేళ్లుగా ఆదివాసీలకు ఒక్క మంత్రి పదవికూడా ఇవ్వలేదని అన్నారు. పథకాల కోసం అర్జీలతో సరిపెట్టుకోకుండా ఓట్లు మావే.. సీట్లు మావే అనే నినాదంతో పోరాడాలని ఈటల పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
పుల్లని గోంగూరలో పుష్కలమైన పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
పుల్లని గోంగూరలో పుష్కలమైన పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Video: శవ యాత్రలో పాడెపై నుంచి లేచి ఉరికిన వ్యక్తి...
Video: శవ యాత్రలో పాడెపై నుంచి లేచి ఉరికిన వ్యక్తి...
విదుర నీతి..ఈ లక్షణాలు మీలో ఉంటే మీకు జీవితంలో తిరుగనేదే ఉండదు..!
విదుర నీతి..ఈ లక్షణాలు మీలో ఉంటే మీకు జీవితంలో తిరుగనేదే ఉండదు..!
ఇంట్లోని మందపాటి గోడలు Wi-Fi సిగ్నల్‌ను తగ్గిస్తాయా?
ఇంట్లోని మందపాటి గోడలు Wi-Fi సిగ్నల్‌ను తగ్గిస్తాయా?
ప్రతిరోజూ అర స్పూను వాము నమిలి తింటే చాలు.. శరీరంలో జరిగే అద్బుతం
ప్రతిరోజూ అర స్పూను వాము నమిలి తింటే చాలు.. శరీరంలో జరిగే అద్బుతం
ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!