తెలుగు వార్తలు » bride
హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్ళై కాలికి పారాణి కూడా ఆరక ముందే ఓ నవ వధువు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
పెళ్లి మండపంలో వధువు, వరుడు ఉన్నారు. పూజారి వేద మంత్రాలు చదువుతున్నారు. సడన్గా పెద్ద పోలీసు ఆఫీసర్ మండపానికి వచ్చాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఓ కొత్త జంట పెళ్లి చేసుకుని గంటలు కూడా గడవలేదు. అంతలోనే నవ వధువు అపహారణకు గురైంది. నవ వధువు కిడ్నాప్ జగిత్యాలలో కలకలం రేపింది.
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. కొద్ది గంటల్లో పెళ్లి కావల్సిన ఓ యువతి దారుణహత్యకు గురైంది. పెండ్లి మేకప్ కోసం బ్యూటీ పార్లర్కు వెళ్లిన యువతిని ఓ కిరాతకుడు కత్తితో మెడకోసి హత్య చేశాడు. రక్తమడుగులో పడి ఉన్న యువతిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
నవవధువును అత్తారింటికి అనందంగా సాగనంపారు. వెళ్లే దారిలో ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది పెళ్లికూతురు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్లో చోటు చేసుకుంది.
ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో గజగజ వణికిపోతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు కరోనా బారినపడి మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. అయితే లాక్డౌన్ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్
పల్లకిలో పెళ్లి కూతురి ఊరేగింపు చూస్తుంటాం..మరికొందరు పూలతో అలంకరించిన గంపలో వధువును తీసుకొని రావడం చూసి ఉంటాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో గుర్రంపై ఊరేగిస్తూ..పెళ్లికూతుర్ని మండపానికి తొడ్కోని వస్తారు..అంతేగానీ, చచ్చాక మోసుకెళ్లే శవపేటికలో నవ వధువు ఊరేగడం ఎప్పుడు, ఎక్కడా చూసి ఉండరు కాదా. కానీ,.. ఘానా దేశంలో జరిగిన ఓ పెళ్�
చైనాలో ఓ వ్యక్తి మరణించిన తన ప్రియురాలి కోర్కె తీర్చేందుకు సిధ్దమైన వైనం అందర్నీ కలచివేసింది. ఆమె మృతి చెందినా ఆమె పట్ల తన ప్రేమను హృద్యంగా చాటుకున్నాడు. 35 ఏళ్ళ షూ షినాన్.. . ‘ యాంగ్ ల్యూ ‘ అనే అమ్మాయిని ప్రేమించాడు. 2007 లో వీళ్ళిద్దరూ యూనివర్సిటీ క్లాస్ మేట్స్. దాదాపు ఆరేళ్ళ అనంతరం 2013 లో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక పెళ�
రాకెట్లు దూసుకుపోతున్న కాలంలో కూడా కులం పేరుతో నయవంచన జరగడం కనిపిస్తూనే ఉంది. కొంతమంది మానవత్వానికంటే కులానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పేరు చివర తమ కులాన్ని తగిలించుకోవడం కొన్ని సామాజికవర్గాల్లో ఆనవాయితీగా వస్తున్నదే. దాన్ని ఎవ్వరూ కదనలేం. కానీ పచ్చని పందిట్లో ఓ పెళ్లి మధ్యలోనే ఆగిపోడానికి వధువు పేరుచివర ఆ స�
భోపాల్: ఓ యువతి పెళ్లైన రెండు వారాలకు తనకు వివాహం జరిపించిన పంతులుతో లేచిపోయిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. అసత్ గ్రామానికి చెందిన ఓ 21 ఏళ్ల రీనా భాయ్ అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడికి ఇచ్చి మే 7న వివాహం జరిపించారు. వీరి పెళ్లిని ఇదే ప్రాంతానికి చెందిన వినోద్ మహారాజ్ అనే పురోహితుడు