AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva Temples: పాండవులు వనవాసం చేసినప్పుడు నిర్మించిన శివాలయాలు.. ఎక్కడెక్కడున్నయో తెలుసా..

పాండవులు.. వనవాసం చేసినప్పుడు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎన్నో శివాలయాలు నిర్మాంచారు. వారణాసి నుంచి కన్యాకుమారి వరకు శివాలయాలను నిర్మించి పూజించారు. అవి ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Mar 08, 2022 | 8:21 PM

Share
మమ్లేశ్వర్ మహాదేవ్ ఆలయం: పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో కొంత కాలం గడిపారు. అప్పుడు పాండవులు మమ్మలేశ్వర్ మహాదేవుడిని ఏర్పాటు చేశారు.  ఈ ఆలయం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెబుతారు. ఆలయంలో భీమన డోలు, 200 గ్రాముల గోధుమలు ఉన్నాయి. పాండవులు ఈ గోధుమ ధాన్యాన్ని పండించారని నమ్ముతారు. ఈ ఆలయం మహాభారత కాలం నుండి నిరంతరం మండుతున్న అగ్ని జ్వాల.

మమ్లేశ్వర్ మహాదేవ్ ఆలయం: పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో కొంత కాలం గడిపారు. అప్పుడు పాండవులు మమ్మలేశ్వర్ మహాదేవుడిని ఏర్పాటు చేశారు. ఈ ఆలయం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెబుతారు. ఆలయంలో భీమన డోలు, 200 గ్రాముల గోధుమలు ఉన్నాయి. పాండవులు ఈ గోధుమ ధాన్యాన్ని పండించారని నమ్ముతారు. ఈ ఆలయం మహాభారత కాలం నుండి నిరంతరం మండుతున్న అగ్ని జ్వాల.

1 / 5
అఘంజర్ మహాదేవ్ ఆలయం.. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా ఖనియారా గ్రామంలో అఘంజర్ మహాదేవ్ ఆలయం ఉంది. వనవాసంలో అర్జునుడు శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంతో ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించాడని చెబుతారు.  శివుడు అర్జునుడి పూజకు సంతోషించి అర్జునుడికి తన ఆయుధాన్ని ఇచ్చాడు.

అఘంజర్ మహాదేవ్ ఆలయం.. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా ఖనియారా గ్రామంలో అఘంజర్ మహాదేవ్ ఆలయం ఉంది. వనవాసంలో అర్జునుడు శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంతో ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించాడని చెబుతారు. శివుడు అర్జునుడి పూజకు సంతోషించి అర్జునుడికి తన ఆయుధాన్ని ఇచ్చాడు.

2 / 5
 మహాభారతంలో పాండవులు వారి వనవాసాల సమయంలో నిర్మించిన శివాలయాలు

మహాభారతంలో పాండవులు వారి వనవాసాల సమయంలో నిర్మించిన శివాలయాలు

3 / 5
భరత భగవాన్ మహాదేవ దేవాలయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో భీముడు వనవాస సమయంలో నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో ప్రార్థనలు చేయడం ద్వారా భక్తులు భయం, గందరగోళం నుంచి విముక్తి పొందుతారు. ఈ ఆలయంలో శివలింగంతోపాటు హనుమాన్, శివ-పార్వతి, సంతోషిమాత, రాధా-కృష్ణ, విశ్వకర్మ, బైజు బాబా కూడా ఉన్నారు. శ్రావణ, మహాశివరాత్రి పర్వదినాలలో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. పురాణాల ప్రకారం, రాక్షసుడు బకాసురుడిని చంపడానికి భీముడు ఈ శివలింగాన్ని స్థాపించాడు.

భరత భగవాన్ మహాదేవ దేవాలయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో భీముడు వనవాస సమయంలో నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో ప్రార్థనలు చేయడం ద్వారా భక్తులు భయం, గందరగోళం నుంచి విముక్తి పొందుతారు. ఈ ఆలయంలో శివలింగంతోపాటు హనుమాన్, శివ-పార్వతి, సంతోషిమాత, రాధా-కృష్ణ, విశ్వకర్మ, బైజు బాబా కూడా ఉన్నారు. శ్రావణ, మహాశివరాత్రి పర్వదినాలలో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. పురాణాల ప్రకారం, రాక్షసుడు బకాసురుడిని చంపడానికి భీముడు ఈ శివలింగాన్ని స్థాపించాడు.

4 / 5
డెహ్రాడూన్ నుండి 128 కి.మీ దూరంలో యమునా నది ఒడ్డున లఖా మండల ఆలయం ఉంది. పురాణాల ప్రకారం పాండవులు లక్షద్రహాల నుండి తప్పించుకుని చాలాకాలం ఇక్కడే ఉన్నారు. ఈ సమయంలో వారు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడు. ఇక్కడ వివిధ రంగులు, పరిమాణాలలో రెండు శివలింగాలు ఉన్నాయి. ఆలయం లోపల ఉన్న రాతిపై పార్వతి పాదముద్రలు కనిపిస్తాయి. మహాశివరాత్రి నాడు ప్రతి భక్తుని కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

డెహ్రాడూన్ నుండి 128 కి.మీ దూరంలో యమునా నది ఒడ్డున లఖా మండల ఆలయం ఉంది. పురాణాల ప్రకారం పాండవులు లక్షద్రహాల నుండి తప్పించుకుని చాలాకాలం ఇక్కడే ఉన్నారు. ఈ సమయంలో వారు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడు. ఇక్కడ వివిధ రంగులు, పరిమాణాలలో రెండు శివలింగాలు ఉన్నాయి. ఆలయం లోపల ఉన్న రాతిపై పార్వతి పాదముద్రలు కనిపిస్తాయి. మహాశివరాత్రి నాడు ప్రతి భక్తుని కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

5 / 5
Follow Us