Ratan Tata Statue: ఉండిలో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా లో పర్యటన మొదలు పెట్టారు.. ఉండి నుండి మొదలు పెట్టి కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వాటిని ప్రారంభించనున్నారు.. దీని లో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉండి ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు.
అనంతరం కాళ్ల మండలం పెద ఆమిరం జువ్వలపాలెం రోడ్ లో శ్రీ రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద ఆమిరం.. ఉండి లింక్ రోడ్డు వైన్డింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భీమవరం ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెల్లం, లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..? 100 రోగాలకు చెక్ పెడుతుందట..!
ప్రొటీన్ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??
ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

