దీపావళికి ముందే అదృష్టం పట్టబోయే రాశులివే!
గ్రహాల్లో గురు గ్రహానికి ఉండే ప్రాముఖ్యతనే వేరు. ఎందుకంటే, గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి మాత్రమే సంచారం చేస్తుంది.కానీ ఈ గ్రహం 2025వ సంవత్సరంలో మూడు సార్లు సంచారం చేయబోతుంది. దీని వలన 12 రాశులవారికి వివిధ రకాలుగా ప్రయోజనాలు చేకుఱగా, కొందరికి కష్టాలు రానున్నాయి. అయితే ఇప్పుడు మనం దీపావళికి ముందు గురు గ్రహం ప్రభావంతో అదృష్టం పట్టే రాశులు ఏవో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5