పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
ఈ ఏడాది శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మొదలవ్వనుంది. ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది. 2026 కొత్త ఏడాది మార్చి 19న ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల జరుపుకోనున్నారు. అయితే, దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారి మీద పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
