Film News: కొంతకాలం షూటింగ్స్ కి డార్లింగ్ బ్రేక్ .. జపాన్కు సాయి పల్లవి..
గత ఆరేడు నెలలుగా క్షణం తీరికలేకుండా వరసగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ప్రభాస్. జవాన్తో బాలీవుడ్ను ఊపేసిన అట్లీ.. ప్రస్తుతం హిందీలో నిర్మాతగా మారారు. తెరీని వరుణ్ ధావన్తో తనే నిర్మాతగా రీమేక్ చేస్తున్నారు. చెల్లి పెళ్లి పనులతో కొన్ని రోజులుగా షూటింగ్కు దూరంగా ఉన్నారు సాయి పల్లవి. త్వరలోనే నాగ చైతన్య తండేల్ సెట్లో జాయిన్ కానున్నారు. సుహాస్, శివానీ జంటగా దుశ్యంత్ కటికనేని తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో ఏడోసారి సినిమా చేయబోతున్నారు దర్శకుడు ప్రియదర్శన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
