Dry Fruits: ఆఫ్గన్ క్రైసిస్.. ఇండియాలో డ్రైఫ్రూట్స్‌ కొనాలంటే ఇక జేబులకు చిల్లులే

అసలే కరోనా కాలం. దీంతో డ్రై ఫ్రూట్స్ కి విపరీతంగా డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఇపుడీ డిమాండ్‌కి ఆఫ్గన్ క్రైసిస్‌ కూడా తోడైంది. దీంతో ఒక్కో ఐటెం...

Dry Fruits: ఆఫ్గన్ క్రైసిస్.. ఇండియాలో డ్రైఫ్రూట్స్‌ కొనాలంటే ఇక జేబులకు చిల్లులే
Dry Fruits
Follow us

|

Updated on: Aug 19, 2021 | 3:01 PM

అసలే కరోనా కాలం. దీంతో డ్రై ఫ్రూట్స్ కి విపరీతంగా డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఇపుడీ డిమాండ్‌కి ఆఫ్గన్ క్రైసిస్‌ కూడా తోడైంది. దీంతో ఒక్కో ఐటెం మీద రెండు నుంచి మూడు వందల రూపాయల మేరా పెరిగింది.  అంజీర్, కిస్ మిస్, బాదం, పిస్తా, వాల్ నట్స్, ఆప్రికాట్, కుంకుమపువ్వు వంటి వాటికి భారత మార్కెట్లో విపరీతమైన డిమాండుంది. ఆఫ్గనిస్థాన్‌ను తాలిబాన్లు ఆక్రమించడంతో.. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. కరోనా సీజన్‌లో ఇమ్యూనిటీ కోసం డాక్టర్లు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమంటారు. ఇది అత్యంత బలవర్ధకమైన ఆహారం. అందునా ఆఫ్గన్ నుంచి దిగుమతయ్యే వీటి క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. అందుకే అందరూ ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఆఫ్గాన్‌లో ఒకరకమైన ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తోంది. దీంతో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ప్రస్తుతం.. కిలో అంజీర్ 1280, బాదం 1290, వాల్ నట్స్ 1300 రూపాయలు పలుకుతున్నాయ్. అదే వారం క్రితం 700 నుంచి 800 రూపాయలు మాత్రమే ఉండేవి. ఇపుడున్న ఆఫ్గనిస్థాన్ స్థితి గతుల దృష్ట్యా.. అన్ని డ్రై ఫ్రూట్స్ ధరలు భారీగా పెరిగిపోయాయి. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ భాగం.. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. వీటిలో ఎండు ద్రాక్ష, కిస్ మిస్, వాల్ నట్స్, బాదం, పైన్ నట్, పిస్తా, అప్రికాట్, అంజీర్, కుంకుమపువ్వు వంటివి దాదాపు ఆఫ్ఘనిస్థాన్ నుంచే ఎక్కువగా.. దిగుమతి చేసుకుంటాం. కానీ ప్రస్తుత అంతర్జాతీయ స్థితిగతుల నడుమ.. వీటి వాడకం మీద ధరల ప్రభావం అధికంగా పడ్డంతో.. మరింత ప్రియమవుతున్నాయి.

మరీ ముఖ్యంగా గత వారం నుంచీ ధరలు పెరిగిపోవడంతో.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు. వీరితో పాటు మార్కెట్ వర్గాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత ఆరోగ్య వ్యవస్థ మీదే కాదు,  ఆర్ధిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు అనలిస్టులు.  ప్రస్తుతం నడుస్తోన్నది ఆఫ్గనిస్థాన్ అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు. అక్కడి స్థితిగతులు మన దేశ ఆర్ధిక ఆరోగ్య పరిస్థితుల మీద కూడా ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: కొబ్బరికాయల లోడేలే అనుకున్నారు.. ఫార్మల్‌గా చెక్ చేశారు.. పోలీసుల మైండ్ బ్లాంక్

సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. అసలు మ్యాటర్ తెలిసి అవాక్కయిన పోలీసులు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు