Amritsar Blast: స్వర్ణదేవాలయానికి కూతవేటు దూరంలో భారీ పేలుడు.. పలువురికి తీవ్ర గాయాలు..

పంజాబ్‌ లోని అమృత్‌సర్‌లో భారీ పేలుడు సంబంధించింది. ఈ పేలుడు ధాటికి స్థానిక ప్రజలు హడలిపోయారు. పేలుడులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్వర్ణదేవాలయానికి కిలోమీటర్‌ దూరంలోనే ఈ పేలుడు జరగడం..

Amritsar Blast: స్వర్ణదేవాలయానికి కూతవేటు దూరంలో భారీ పేలుడు.. పలువురికి తీవ్ర గాయాలు..
Punjab
Follow us

|

Updated on: May 07, 2023 | 1:28 PM

పంజాబ్‌ లోని అమృత్‌సర్‌లో భారీ పేలుడు సంబంధించింది. ఈ పేలుడు ధాటికి స్థానిక ప్రజలు హడలిపోయారు. పేలుడులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్వర్ణదేవాలయానికి కిలోమీటర్‌ దూరంలోనే ఈ పేలుడు జరగడం.. మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. పేలుడుపై అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. పేలుడు ఉగ్రవాదుల పనిగా భావించినా.. ఆ తరువాత లేదని నిర్ధారించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పేలుడుపై అప్రమత్తమైన పంజాబ్ ప్రభుత్వం.. దర్యాప్తునకు ఆదేశించింది.

పేలుడుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు..

పేలుడు ఘటనపై స్పందించిన పంజాబ్ పోలీసులు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..