మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి మరమ్మతుల కోసం రూ. 2కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. ఖర్చు చేసింది మాత్రం..

వంతెన పూర్తి పునరుద్ధరణకు నిధులు విడుదలయ్యాయి. ఒరేవా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత తనిఖీ చేసే జోలికి వెళ్లలేదు. 6 నెలల తర్వాత, ఒరేవా సంస్థ నిర్ణీత సమయానికి ముందే వంతెనను పునరుద్ధరించి ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించినట్లు ప్రకటించింది.

మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి మరమ్మతుల కోసం రూ. 2కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. ఖర్చు చేసింది మాత్రం..
Morbi Cable Bridge Collapse
Follow us

|

Updated on: Nov 05, 2022 | 12:36 PM

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి మరమ్మతుల విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం జరిగిందని ఇప్పటికే వెల్లడైంది. కేవలం సీకులకు రంగులు వేసి బ్రిడ్జి రిపేర్లు పూర్తి చేశారంటూ ఇప్పటికే పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. యువకుల అత్యుత్సాహం కారణంగా వందలాది మంది అమాయకులు జల సమాధి అయ్యారు. గడియారాల తయారీ సంస్థ ఒరేవా వంతెన పునరుద్ధరణ కాంట్రాక్టును పొందింది. వంతెన పునరుద్ధరణకు ప్రభుత్వం 2 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కానీ ఒరేవా సంస్థ మాత్రం కేవలం 12 లక్షల రూపాయలతో బ్రిడ్జికి రంగులు వేసి సిద్ధం చేసింది. మిగిలిన 1.88 కోట్ల రూపాయలను స్వాహా చేసినట్టుగా తెలుస్తోంది. కేటాయించిన మొత్తంలో కేవలం 6 శాతం నిధులను వినియోగించిందని విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

వంతెన పూర్తి పునరుద్ధరణకు నిధులు విడుదలయ్యాయి. ఒరేవా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత తనిఖీ చేసే జోలికి వెళ్లలేదు. 6 నెలల తర్వాత, ఒరేవా సంస్థ నిర్ణీత సమయానికి ముందే వంతెనను పునరుద్ధరించి ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించినట్లు ప్రకటించింది. తూతూ మంత్రంగా పనిచేసి తీగలకు రంగులేసి, మార్బుల్స్‌ను పాలిష్‌ చేసి మరమ్మతులు పూర్తయినట్లుగా చూపించారని తెలుస్తోంది.

135 మంది మృతికి కారణమైన గుజరాత్‌లోని మోర్బీ వంతెనను పునర్నిర్మించామని అజంతా ఒరేవా కంపెనీ చెబుతున్నప్పటికీ, తుప్పుపట్టిన స్టీల్ కేబుల్‌ను మార్చలేదు. బ్రిడ్జి మాత్రమే కొత్తగా వేశారు. బ్రిడ్జి బరువును తట్టుకోలేక కేబుల్ తెగిపడిందని ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా, అరెస్టయిన అజంతా ఒరేవా కంపెనీ మేనేజర్ దీపక్ పరేఖ్ బ్రిడ్జి విపత్తు ‘దేవుని చిత్తం’ అని కోర్చ్ ముందు షాకింగ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ద్వారా సంఘటనను సమర్థించారు.

ఇవి కూడా చదవండి

దాదాపు 143 ఏళ్లనాటి సస్పెన్షన్‌ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని, పర్యాటకుల కోసం తిరిగి తెరవచ్చని ఒరేవా గ్రూప్‌ ఛైర్మన్‌ జైకుష్‌ పటేల్‌ గత నెల 24న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రతా పరమైన అనుమతులు లేకుండా నిర్వహణ సంస్థ.. పర్యాటకులను బ్రిడ్జిపైకి అనుమతించింది. ఈ క్రమంలో గత నెల 30న కేబుల్ బ్రిడ్జి కుప్పకూలడంతో 135 మంది మృత్యువాత పడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా