India Corona Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 44,877 పాజిటివ్ కేసులు నమోదు..

India Corona Updates: దేశంలో థర్డ్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. భారత వైద్యారోగ్య మంత్రిత్వ..

India Corona Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 44,877 పాజిటివ్ కేసులు నమోదు..
Follow us

|

Updated on: Feb 13, 2022 | 11:27 AM

India Corona Updates: దేశంలో కరోనా థర్డ్ వేవ్(Corona Third Wave) ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల(Coroan Positive) సంఖ్య తగ్గుతోంది. భారత వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ(Government of India) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇవాళ దేశ వ్యాప్తంగా 44,877 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కేసులతో కలిపి దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,26,31,421కి పెరిగింది. కాగా, గత 24 గంటల్లో 684 మంది కరోనా ప్రభావంతో మరణించారు. దాంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య.. 5,08,665 లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,17,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,15,85,711 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,37,045 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇది మొత్తం కేసులలో 1.26 శాతం. రోజువారీ పాజిటివ్ రేటు 3.17 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.55 శాతంగా ఉంది.

గడిచిన 24 గంటల్లో 49 లక్షల వ్యాక్సిన్‌ డోసులు.. దేశ వ్యాప్తంగా శనివారం నాడు 49,16,801 లక్షల మంది వ్యాక్సీన్ డోసులు వేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,72,81,49,447 వ్యాక్సీన్ డోసులు వేశారు.

Also read:

IGNOU December 2021 TEE: మార్చి 4 నుంచి ఇగ్నో డిసెంబర్ 2021 TEE ప్రారంభం.. త్వరలో నోటిఫికేషన్‌..

Viral Video: చిరుతపులితో మజాకా.. రక్తం కళ్లజూడాల్సిందే.. వైరల్‌ అవుతున్న వీడియో..

UNO Employees: యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగుల కిడ్నాప్.. విడిపించేందుకు అధికారుల ప్రయత్నం!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు