ఏపీకి 302 మంది, టీఎస్‌కు 192 మంది డీఎస్పీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పోలీస్ అధికారుల తుది కేటాయింపును చేసింది.

ఏపీకి 302 మంది, టీఎస్‌కు 192 మంది డీఎస్పీలు..
Follow us

|

Updated on: Oct 28, 2020 | 9:51 PM

Police Officers Allotment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పోలీస్ అధికారుల తుది కేటాయింపును చేసింది. ఏపీ, తెలంగాణకు నాన్ కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీలను కేటాయించింది. 52:48 నిష్పత్తి ప్రకారం ఈ కేటాయింపులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్రకారం ఏపీకి 16 మంది నాన్ కేడర్ ఎస్పీలు, 64 మంది అదనపు ఎస్పీలు, 302 మంది డీఎస్పీలను కేటాయించింది. తెలంగాణ‌కు 9 మంది నాన్ కేడర్ ఎస్పీలు, 49 మంది అదనపు ఎస్పీలు, 192 మంది డీఎస్పీలను కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..