Vijay Devarakonda : ఇండియాని షేక్ చేయబోతున్నాం.. ఫిక్స్ అయిపోండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది.

Vijay Devarakonda : ఇండియాని షేక్ చేయబోతున్నాం.. ఫిక్స్ అయిపోండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్
Vijay
Follow us

|

Updated on: Oct 24, 2021 | 9:49 AM

Vijay Devarakonda  : యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాకు అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రొమాంటిక్ గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవలే వ‌రంగ‌ల్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు లైగ‌ర్‌ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. “నేను వచ్చినప్పుడల్లా అభిమానులు ప్రేమ చూపిస్తే నాకు థాంక్యూ ఎలా చెప్పాలో తెలియదు అన్నారు. అలాగే మళ్ళీ లైగర్ కి వరంగల్  రాగలుగుతా. ఎట్లాగూ పూరి సహా అందరూ ప్రామిస్ చేశారు. మీకు థాంక్యూ చెప్పగలిగే ఒకే విధానం. మళ్ళీ నా ఫంక్షన్ కి ఇక్కడికి రావడమే. ఇక్కడికి వస్తే మొత్తం నా లైగర్ సెట్ కి వచ్చినట్టుంది అన్నారు.  అంతా మా లైగర్ టీమ్. వీళ్లంతా చాలా హెల్దీగా, సంతోషంగా ఉండాలి. వీళ్ళెంత హ్యాప్పీగా ఉంటే లైగర్ పనులు అంత వేగంగా జరుగుతాయి. మనస్ఫూరిగా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు విజయ్.

మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గురించి మాట్లాడుతూ.. సునీల్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కేతిక చాలా బాగుంది. సూపర్ ఇంటెలిజెంట్ ఆమె..కేతికకు మంచి ఫ్యూచర్ ఉంది అన్నారు విజయ్. ఇక   హీరో ఆకాష్ గురించి మాట్లాడుతూ.. అతనిలో ఓ ఫైర్ ఉంది. దాన్ని ఇప్పుడు చేసి చూపించాలి. మీ నాన్న కాలర్ ఎత్తాలి అన్నారు. ఆకాష్ కి సినిమా పిచ్చి చాలా ఎక్కువట. సినిమా బాగా లేకపోయినా చూసి పాజిటివ్‌గానే చెబుతారట. అలాంటి వారు ఉండాలి. ఆకాష్ సక్సెస్ కొడతాడని నమ్ముతున్నా అన్నారు . ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్, రైటర్లు పూరి గారు ఛార్మి గారంటే నాకు ఇష్టం. మీ అందరికీ లైగర్ సినిమా గురించి ఓ క్లారిటీ ఇద్దామనుకున్నా. డెస్టినీ పూరి గారిని మా లైఫ్ లోకి తీసుకొచ్చింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. లైగర్ సినిమాలోని ఒక్క విజువల్ చూస్తే అది మీకే అర్థమవుతుంది. మేము ఒక్కటే ఫిక్సయ్యాం. 2022లో లైగర్ తో ఇండియాని షేక్ చేయాలె. ఫిక్స్ అయిపోండి. అక్టోబర్ 29న రొమాంటిక్, 2020లో లైగర్‌తో వస్తున్నాం’ అని అన్నారు విజయ్ దేవకొండ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Most Eligible Bachelor: ‘మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ టీమ్ పై ప్రశంసలు కురిపించిన నాగార్జున..

Hug Scenes Ban: ఇక కౌగిలింతల సీన్లు కనిపించవు.. కఠిన ఆంక్షలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం

Bandla Ganesh: “ఆయన జీవిత చరిత్ర నేనే తీస్తా”.. ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరన్న బండ్లగణేష్..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు