Prakash Raj : సాయి పల్లవి వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్.. మోనార్క్ ఏమ్మన్నారంటే

సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు..! బీజేపీ నేతల విమర్శలు, మాటల దాడులు! గోసంరక్షకులు.. హిందుత్వ వాదుల నిరసనలు.. నెట్టింట ట్రోల్లు..! వెరసి సాయి పల్లవిపై ముప్పేట దాడి చేశారు

Prakash Raj : సాయి పల్లవి వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్.. మోనార్క్ ఏమ్మన్నారంటే
Prakash Raj
Follow us

|

Updated on: Jun 19, 2022 | 4:53 PM

సాయి పల్లవి(sai pallavi) చేసిన వ్యాఖ్యలు..! బీజేపీ నేతల విమర్శలు, మాటల దాడులు! గోసంరక్షకులు.. హిందుత్వ వాదుల నిరసనలు.. నెట్టింట ట్రోల్లు..! వెరసి సాయి పల్లవిపై ముప్పేట దాడి చేశారు అందరూ..! కాశ్మీరీ పండిట్ల ఊచకోతను గోసంరక్షకుల చేస్తున్న సేవతో ఎలా పోలుస్తావంటూ ఫైర్ అయ్యారు. విప్లవ సాహిత్యం చదివి మైందు పాడైందా ఏంటి అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో తన కాంట్రవెర్సీ మాటలపై స్పందించే టైం ఇది కాదంటూ.. ఓ ఇంటర్య్వూలో మాట దాటేసిన సాయి పల్లవి తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించారు.

మీరు లెఫ్ట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? అని ఓ రిపోర్టర్ అడిగిన క్రమంలోనే తాను వారికి, వీరికి అని కాకుండా ముందు మనం మంచి మనుషులుగా జీవించాలనే ఉద్దేశంతో సమాధానం చెప్పానన్నారు. కానీ, నా మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని ఏవేవో ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పేఅని.. ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ తనకు తెలుసని మరో సారి గట్టిగా చెప్పారు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదంటూ బలంగా స్టేట్మెంట్ ఇస్తూనే తనకు సపోర్ట్‌గా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఙతలు తెలిపారు. అయితే ఇవే మాటలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రకాశ్ రాజ్. “మానవత్వమే అన్నింటికంటే ముందు.. కాబట్టి సాయిపల్లవి.. మేము నీతోనే ఉన్నాం” అని ఒక్క మాటతో.. ఒక్క ట్వీట్తో సాయి పల్లవిని సపోర్ట్ చేశారు ప్రకాశ్‌ రాజ్. ఆ ట్వీట్తో ఆమెకిచ్చిన సపోర్ట్ తో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు