అందం, అమాయకత్వంతో బన్నీని ‘పరుగు’లు పెట్టించిన హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో ఏం చేస్తుందో తెలుసా?

ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సుమారు 20కు పైగా సినిమాల్లో నటించిన షీల నవదీప్‌ సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. అల్లు అర్జున్‌ పరుగు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రాజుభాయ్‌, హలో ప్రేమిస్తారా, మస్కా, అదుర్స్‌ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

అందం, అమాయకత్వంతో బన్నీని 'పరుగు'లు పెట్టించిన హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో ఏం చేస్తుందో తెలుసా?
Actress Sheela
Follow us

|

Updated on: Jan 22, 2023 | 6:05 AM

‘నమ్మవేమో కాని.. అందాల యువరాణి.. నేలపై వాలిందీ.. నా ముందే నిలిచింది’ అంటూ తన అందంతో బన్నీని తన వెంట ‘పరుగు’లు పెట్టించేలా చేసింది షీలా కౌర్‌. ఆ సినిమాలో అమయాకత్వంతో కూడిన ఆమె అభినయానికి కుర్రకారంతా ముగ్ధులయ్యారు. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సుమారు 20కు పైగా సినిమాల్లో నటించిన షీల నవదీప్‌ సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. అల్లు అర్జున్‌ పరుగు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రాజుభాయ్‌, హలో ప్రేమిస్తారా, మస్కా, అదుర్స్‌ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మళయాల భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పుపొందింది. అయితే ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. 2011లో బాలకృష్ణ ‘పరమీవర చక్ర’ సినిమా తర్వాత సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించలేదు. సోషల్‌ మీడియాలోనూ కనిపించలేదు. అయితే ఒకానొక సందర్భంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన షీలా బాగా బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా కనిపించింది. ఆతర్వాత షీలా కౌర్ క్యాన్సర్‌ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డార‌ని అందుకే సడెన్ గా సినిమాల‌కు దూర‌మ‌య్యార‌ని వార్తలు వచ్చాయి. రహస్యంగానే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారని వదంతులు వచ్చాయి.

ఇదిలా ఉండగానే సుమారు మూడేళ్ల క్రితం మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది షీలా. 2020 మార్చిలో కేరళకు చెందిన వ్యాపారవేత్త సంతోష్‌రెడ్డితో కలిసి పెళ్లిపీటలెక్కిందీ అందాల తార. చెన్నైలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. కాగా ప్రస్తుతం సినిమాలకు పూర్తి దూరంగా ఉన్న ఆమె భర్తతో కలిసి సూపర్ మార్కెట్ స్టోర్ నడుపుతోందట. క్యాన్సర్‌ బారిన పడిన తర్వాత సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండిపోయిన షీలా ఇప్పుడు కూడా తన ఫొటోలు ఎవరితో కూడా షేర్ చేసుకోవడం లేదు.

ఇవి కూడా చదవండి
Sheela Kaur

Sheela Kaur

View this post on Instagram

A post shared by Sheela Kaur (@sheelaartist)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు