AP Crime: శ్రీకాకుళం తీరంలో విషాదం.. పడవ బోల్తా.. ముగ్గురు మత్స్యకారుల గల్లంతు.. ఒకరు మృతి

3 fishermens drowned: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని తీరంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తా పడటంతో

AP Crime: శ్రీకాకుళం తీరంలో విషాదం.. పడవ బోల్తా.. ముగ్గురు మత్స్యకారుల గల్లంతు.. ఒకరు మృతి
Drowned
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 14, 2021 | 8:16 AM

3 fishermens drowned: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని తీరంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తా పడటంతో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఈ విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని బందరువానిపేట తీరంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం ఏడుగురు మత్స్యకారులు బందరువానిపేట తీరంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది.

ఈ ఘటనలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందారు. మృతిచెందిన వ్యక్తిని మిగిలిన మరో ముగ్గురు ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మిగిలిన ముగ్గురు మత్స్యకారుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో గార మండలం బందరువానిపేట తీరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బందరువానిపేట తీరంలో మత్స్యకారులు.. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలలు ఉధృతి కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Also Read:

TMC – BJP: ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. తేల్చి చెప్పిన దీదీ ప్రధాన అనుచరుడు.. ఇదో కొత్త రకం గేమ్..

Indian Oil: ఇకపై ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌నే కాదు విద్యుత్‌ను కూడా అమ్మనుంది.. చార్జింగ్‌ స్టేషన్ల రంగంలోకి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?