AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 21 రోజులపాటు లాక్‌డౌన్ నిర్వహించాలని తాను ప్రకటించక తప్పలేదని.. అందుకు తనను క్షమించాలని కోరారు మోదీ. తనపై పేద ప్రజలకు చాలకోపంగా ఉందన్న ప్రధాని..

లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 29, 2020 | 6:42 PM

Share

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 21 రోజులపాటు లాక్‌డౌన్ నిర్వహించాలని తాను ప్రకటించక తప్పలేదని.. అందుకు తనను క్షమించాలని కోరారు మోదీ. తనపై పేద ప్రజలకు చాలకోపంగా ఉందన్న ప్రధాని.. వేరే మార్గం లేకనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర దేశాల్లాగా మనం దేశం కూడా కరోనా వల్ల అల్లకల్లోలం కాకుండా ఉండకూడదన్న ఆలోచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మన్‌ కీ బాత్‌ ద్వారా తెలిపారు. కరోనాపై పోరాడాలంటే ఇలాంటి నిర్ణయం తప్పడం సరి అన్నారు. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రపంచ దేశాల్ని గమనించినప్పుడైనా మనం ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని.. ఇది మీకు అర్థమవుతుందని మోదీ మన్‌ కీ బాత్ కార్యక్రమం ద్వారా తెలిపారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ప్రధాన కోరికని అన్నారు.

63వ మన్‌ కీ బాత్ ఎడిషన్‌లో దేశ ప్రజలతో ఉదయం 11 గంటలకు రేడియోలో మాట్లాడిన ప్రధాని.. ఈ సారి ప్రధానంగా కరోనా గురించే చర్చించారు. సోషల్ డిస్టాన్సింగ్ అనేది మాత్రమే మనల్ని వైరస్ నుంచి కాపాడుతుందని అన్నారు. క్వారెంటైన్లకు వెళ్లమన్నప్పుడు చాలా మంది వైద్యులు, పోలీసుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారన్న మోదీ.. అలాంటి చర్యలకు తాను బాధపడుతున్నాని అన్నారు. అలాగే ఆయన ప్రత్యేకంగా డాక్టర్లకు, పోలీసులకు తాను సెల్యూట్ చేస్తున్నానని.. వారి సేవలు అపూర్వమని అన్నారు.

ఇవి కూడా చదవండి: 

పాలపై టీఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్విగ్గీ, బిగ్ బాస్కెట్‌ల ద్వారా..

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..

మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్

న్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..

కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

Follow Us
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..