AI లాంటి టెక్నాలజీ వచ్చినా.. వారు కావాల్సిందే.. 2030 నాటికి ఆ రంగంలో పెను మార్పులు..!

Construction sector: ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఎన్ని ఆధునాతన యంత్రాలు వచ్చినా.. నిర్మాణ రంగంలో కార్మికులు ఉండాల్సిందే.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అందుకే.. పలు ప్రాంతాల నుంచి కార్మికులను తెప్పించుకుని..

AI లాంటి టెక్నాలజీ వచ్చినా.. వారు కావాల్సిందే.. 2030 నాటికి ఆ రంగంలో పెను మార్పులు..!
Construction Sector
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 12, 2023 | 6:24 PM

Construction sector: ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఎన్ని ఆధునాతన యంత్రాలు వచ్చినా.. నిర్మాణ రంగంలో కార్మికులు ఉండాల్సిందే.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అందుకే.. పలు ప్రాంతాల నుంచి కార్మికులను తెప్పించుకుని.. భవన నిర్మాణ కంపెనీలు నిర్మాణాలను చేపడుతున్నాయి. అయితే, రానున్న ఏడు ఏళ్లలో నిర్మాణ రంగంలో లేబర్ కొరత ఉండనుంది అని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కాలంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. ఇక మీదట కూడా భారీగా జరగనున్నాయి. కానీ 2030 నాటికి పెద్ద ఎత్తున నాలుగున్నర కోట్ల లేబర్ షార్టేజ్ ఉండనుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎటు చూసినా కాంక్రీట్ జంగల్ గా మారిన ఈ కాలంలో ఎవరికి వారు సొంత ఇల్లుల కోసం.. సొంత భవనాల చూస్తున్నారు. అంతేకాకుండా.. అన్ని ప్రాంతాల్లో కూడా భారీ భవనాలు నిర్మితమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే కాదు అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ లు నిర్మాణం చేస్తున్నారు.

సొంత ఇల్లు లేని వారు.. సొంత ఇంటి కోసం, డబల్ బెడ్ రూం ఉన్న వారు త్రిబుల్ బెడ్రూమ్ కోసం.. ఇలా విల్లాలు.. అపార్ట్మెంట్లు.. ఎన్నో భవనాలను నిర్మిస్తున్నారు. దీంతోపాటు నగరాలకు వస్తున్న కొత్త కంపెనీలతో భారీ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికోసం పెద్ద ఎత్తున స్కిల్డ్ లేబర్ లు కావాల్సి ఉంది. వీరితో పాటు టెక్నికల్ వర్కర్ల అవసరం బాగా పెరిగింది. వచ్చే 2030 నాటికి దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగానికి దాదాపు నాలుగున్నర కోట్ల స్కీల్డ్ లేబర్ల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కూడా ఈ షార్టేజ్ ని భర్తీ చేయలేమని.. కార్మికులు కావాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు మాన్యువల్ గా జరిగే ప్లానింగ్ పనులకి చాలా సమయం అవసరం ఉండేది.. కానీ ఆటో సిస్టం వచ్చిన తరువాత గంటల్లో వర్క్ అయిపోతుంది. దాని తరవాత టెన్నల్ సిస్టం, మైవన్ సిస్టంతో వర్క్ త్వరగా పూర్తి అవుతుంది.. దీని ద్వారా 150శాతం వరకు మిషనరీ వర్క్ పూర్తి చేస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో స్కిల్డ్ వర్కర్ షార్టేజ్ బాగా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.