Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yellender Reddy Ramasagram

Yellender Reddy Ramasagram

Senior Correspondent - TV9 Telugu

yellender.ramasagaram@tv9.com

11 సంవత్సరాలుగా తెలుగు మీడియా లో అనుభవం.జనరల్,పొలిటికల్ విషయ పరిజ్ఞానం.2021 ఏప్రిల్ నుండి టీవీ9 తెలుగు లో బాధ్యతలు.సీనియర్ కరస్పాండెంట్ గా ప్రస్తుతం హైదరాబాద్ లో విధుల నిర్వహణ.

సూది లేకుండానే రక్త పరీక్షలు.. ఏఐతో టెస్టులు.. వెంటనే రిపోర్టులు.. ఎక్కడో కాదు మన దగ్గరే..

సూది లేకుండానే రక్త పరీక్షలు.. ఏఐతో టెస్టులు.. వెంటనే రిపోర్టులు.. ఎక్కడో కాదు మన దగ్గరే..

భారతదేశంలో మొట్టమొదటి సరిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒక్క నిమిషంలోనే రిపోర్ట్ ఇచ్చే ఏఐ బేస్డ్ డయాగ్నొస్టిగ్ టూల్ ను నిలోఫర్‌లో అందుబాటులోకి తెచ్చారు. నిలోఫర్ హాస్పిటల్, సుశేనా హెల్త్ ఫౌండేషన్ తో కలిసి క్విక్ వైటల్స్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

భ‌య‌పెడుతున్న సమ్మర్.. 2.5 రెట్లు పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు.. వామ్మో ఇలాంటి లక్షణాలుంటే జర జాగ్రత్త..

భ‌య‌పెడుతున్న సమ్మర్.. 2.5 రెట్లు పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు.. వామ్మో ఇలాంటి లక్షణాలుంటే జర జాగ్రత్త..

మే వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి.. ఓ వైపు ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి.. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజ‌న్‌లో కిడ్నీల‌లో రాళ్లు ఏర్పడే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయ‌ని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ త‌న నివేదిక‌లో తెలిపింది.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఇలా..

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఇలా..

తెలంగాణ ఆర్టీసీలో 3 వేల 38 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడదల చేయనుంది ప్రభుత్వం. పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ అనుమతి ఇచ్చిందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. బస్‌ డ్రైవర్లతో పాటు వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీ చేయనున్నట్టు చెప్పారు. కొత్తబస్సుల కొనుగోలు అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందన్నారు పొన్నం.

Hyderabad: బాలయ్య మజాకానా..! ఫ్యాన్సీ నెంబర్‌ను ఎంతకు దక్కించుకున్నారో తెల్సా..

Hyderabad: బాలయ్య మజాకానా..! ఫ్యాన్సీ నెంబర్‌ను ఎంతకు దక్కించుకున్నారో తెల్సా..

ఫ్యాన్సీ సెల్ నంబర్స్, ఫ్యాన్సీ నంబర్స్ ఉన్న వెహికిల్‌లకు డిమాండ్ మామూలుగా ఉండదు. కాస్ట్లీ కార్లు, బైక్‌లు ఎక్కువగా వాడేవారు అయితే ఆ ఫ్యాన్సీ నంబర్స్ కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి రెడీ అవుతుంటారు. అలాంటిది మన హైదరాబాద్‌లో ఎక్కువగా వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటుంది.

బాబోయ్‌.. స్మార్ట్ ఫోన్ అతి వాడకంతో పిల్లల్లో ఇన్ని సమస్యలా..? తాజా సర్వే రిపోర్ట్ తెలిస్తే..

బాబోయ్‌.. స్మార్ట్ ఫోన్ అతి వాడకంతో పిల్లల్లో ఇన్ని సమస్యలా..? తాజా సర్వే రిపోర్ట్ తెలిస్తే..

స్మార్ట్ ఫోన్ అతి వినియోగం చాలామందిలో కొన్ని వ్యసనాలకు, అనర్థాలకు దారితీస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఈ అంశంపై రీసెంట్ స్టడీ మరో కొత్త విషయాన్ని తెలిపింది. చిన్నపిల్లలు టీనేజర్లు దీనిని ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు.. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. స్మార్ట్‌ ఫోన్‌ అతి వాడకం వల్ల పిల్లల్లో ఎలాంటి సమస్యలను తెచ్చిపెడుతుందో పూర్తి వివరాల్లోకి వెళితే..

Telangana: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చు..!

Telangana: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చు..!

ఒక్కోసారి ప్రయాణికులు.. మరోసారి కండక్టర్స్ వల్ల చిల్లరకు పెద్ద ప్రాబ్లమ్ అవుతోంది. కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ దగ్గర నిజంగానే చిల్లర ఉండవు. ఇలా సమస్యల అన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ.

Hyderabad: మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ.. మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లలో కొత్త రూపురేఖలు

Hyderabad: మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ.. మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లలో కొత్త రూపురేఖలు

హైదరాబాద్‌ మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో భూగర్భ కారిడార్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మెట్రో ప్లాన్‌ చేస్తోంది. ఇందుకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి సమర్పించేందుకు మెట్రో అధికారులు సిద్ధమయ్యారు.

TGSRTC: బస్సులో జన్మించిన ఆ పాపకు బంపర్ ఆఫర్.. లైఫ్ లాంగ్ ఫ్రీ బస్ పాస్

TGSRTC: బస్సులో జన్మించిన ఆ పాపకు బంపర్ ఆఫర్.. లైఫ్ లాంగ్ ఫ్రీ బస్ పాస్

మణుగూరు డిపోకు చెందిన బస్సులో గత ఏడాది డిసెంబర్‌ 21న ప్రయాణికురాలి 10 తులాల బంగారు అభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె విలపిస్తూ పీహెచ్‌బీ డ్రైవర్‌ కోటేశ్వరరావుకు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌.. బస్సును భద్రాచలం బస్ స్టేషన్ లో ఆపి స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.

ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..

ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..

ఎన్నో రోజుల వైద్యుల కళ నెరవేరబోతుంది.రేపు సీఎం చేతులమీదుగా కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శంకుస్థాపన జరగనుంది.అత్యాధునిక వైద్య,నిర్మాణ సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది.గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.

Telangana: రాష్ట్రవ్యాప్తంగా ముగియనున్న మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం.. వాట్ నెక్ట్..?

Telangana: రాష్ట్రవ్యాప్తంగా ముగియనున్న మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం.. వాట్ నెక్ట్..?

తెలంగాణ వ్యాప్తంగా మునిసిపాలిటీ పాలక వర్గాల గడువు జనవరి 26తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది. అత్యవసర, రెగ్యులర్ జరిగే పనులన్నింటికీ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

చిన్న వయస్సులో అధిక ఒత్తిడి..? పెద్దయ్యాక జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుందా..

చిన్న వయస్సులో అధిక ఒత్తిడి..? పెద్దయ్యాక జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుందా..

చిన్న వయసులో తరచుగా ఆందోళనకు గురయ్యే వాతావరణంలో పెరగడం.. అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల తర్వాత కాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. వాటి నుంచి బయటపడాలని.. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆ వివరాలు

Cherlapally Railway Terminal: చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం.. ఇకపై ఆ రైళ్లు ఇక్కడి నుంచే..

Cherlapally Railway Terminal: చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం.. ఇకపై ఆ రైళ్లు ఇక్కడి నుంచే..

వెల్ కం టు చర్లపల్లి రైల్వే స్టేషన్...యస్..చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం (జనవరి 6 వ తేదీన) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దాదాపు వంద ఏళ్ళ తరవాత భాగ్యనగరం లో మరో రైల్వేస్టేషన్ అందుబాటులోకి వచ్చింది.