ఎలెందర్ రెడ్డి టీవీ9 తెలుగు స్పెషల్ కరస్పాండెంట్.14 ఏళ్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.2021 ఏప్రిల్ నుండి టీవీ9 లో విధుల నిర్వహణ. 5ఏళ్లుగా టీవీ9 తెలుగు హైద్రాబాద్ బ్యూరో లో
హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లలో ఎన్నో కొత్త మరియు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రజల ముందుకు తీసుకోచ్చారు.టీవీ9 కు ముందు డిల్లీ లోనూ పనిచేసిన అనుభవం.స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లతో ఎన్నో అంశాలను టీవీ9 వీక్షకులకు అందించారు.
బ్యాలెట్ పేపర్ తోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఎన్నికలు ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికల సంగ్రామానికి రెడీ అయింది. ఫిబ్రవరి 15వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘాకి ప్రభుత్వం లేఖ రాసింది. ఇక ఎన్నికల సంఘం అధికారులు షెడ్యూల్ ఫిక్స్ చేయనున్నారు. ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 21, 2026
- 7:00 pm
Lifestyle: ప్రయాణాల్లో వాంతులు ఎందుకు అవుతాయ్.? ఈ లిస్టులో వీళ్లే ఎక్కువ.. కారణం ఇదే
ప్రయాణం సమయంలో తల తిరగడం, వాంతులు అవ్వడం లాంటి సమస్యలు రావడాన్ని మోషన్ సిక్ నెస్ అంటారు. కొంతమందిలో ఎక్కువగా ఘాట్ రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు, మలుపుల వద్ద ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కళ్ళు, చెవుల నుంచి మెదడుకు వేరు వేరు సంకేతాలు చేరతాయి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 19, 2026
- 1:08 pm
Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్లోనే రిజిస్ట్రేషన్.. ఖర్చులు ఆదా
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. ఇకపై షోరూంలలోనే రిజిస్ట్రేషన్ పూర్తీ చేసుకోవచ్చు. ఈ విధానం 15 రోజుల్లో అమలులోకి రానుంది. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే. ఓ సారి ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 9, 2026
- 8:58 am
Sankranti Special Buses: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు ఎలా ఉంటాయంటే..
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 7, 2026
- 5:25 pm
Telangana: ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ అంటే ఇట్లా ఉంటది.. 9999 నంబర్ ఎంత పలికిందో తెలుసా..?
హైదరాబాద్లో ఫ్యాన్సీ నంబర్లకు పెరుగుతున్న క్రేజ్ను ఖైరతాబాద్ RTA వేలం స్పష్టం చేసింది. 9999 నంబర్ 18 లక్షలకు అమ్ముడుపోగా, మొత్తం రూ.43.5 లక్షలు ఆదాయం సమకూరింది. వాహనదారులు అదృష్ట సంఖ్యల పట్ల చూపిస్తున్న ఆసక్తి కారణంగానే ఈ రికార్డు ధరలు పలికాయి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 6, 2026
- 7:05 pm
పాము విషానికి విరుగుడు.. గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా..? అసలు నిజాలు తెలిస్తే..
డబ్బు పిచ్చితో మనుషులు ఎంతలా దిగజారిపోతున్నారో చెప్పడానికి మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం.. నోరు లేని మూగజీవాలను హింసిస్తూ.. వాటి రక్తాన్ని అమ్ముకుంటున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గొర్రె రక్తంతో కొన్ని ఉపయోగాలు ఉన్నాయంటూ ప్రచారం.. చేస్తూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా రక్తం తీస్తుంది..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 6, 2026
- 5:24 pm
72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..?
స్మార్ట్ఫోన్ అతిగా వాడుతున్నారా..? అయితే మీ మెదడు ప్రమాదంలో ఉన్నట్లే.. అవును ఫోన్ వ్యసనం మెదడు పనితీరును, ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. నిద్రలేమికి దారితీస్తోంది. అయితే కేవలం 72 గంటలపాటు ఫోన్ వాడకం తగ్గించడం ద్వారా మెదడు తిరిగి ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 5, 2026
- 10:44 pm
వామ్మో.. మనకే కాదు.. వాయు కాలుష్యంతో పుట్టబోయే బిడ్డ మెదడుపై కూడా ప్రభావం..
వాయు కాలుష్యం కేవలం పెద్దలకే కాదు, గర్భంలో ఉన్న శిశువుల మెదడుపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గర్భిణులు కాలుష్యానికి గురైనప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్, బ్లాక్ కార్బన్ వంటి కణాలు బిడ్డ మెదడు ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. ఐక్యూ తగ్గడం, ఆటిజం వంటి న్యూరో డెవలప్మెంటల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 3, 2026
- 1:26 pm
అతిగా తింటే మెదడుకు హాని జరుగుతుందా..? తాజా పరిశోధనలో సంచలన నిజాలు..
మనం ఫుడ్ తినేటప్పుడు మన శరీరం నుంచి కొన్ని సిగ్నల్స్ విడుదలై అవన్నీ కలిపి కడుపు నిండిందని మెదడుకు ఒక సిగ్నల్ ఇస్తాయి. ఇందులో మన పేగులు జీవక్రియలు చేసే శక్తిని ఉత్పత్తి చేసే అణువులు హార్మోన్లు అన్నీ ఉంటాయి. ఈ హార్మోన్లనే పాంక్రియాస్ గ్రంథికి ఇన్సులిన్ విడుదల చేయాలని సిగ్నల్స్ ఇస్తాయి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 29, 2025
- 7:14 pm
10 రోజులు షుగర్ తినడం మానేస్తే రప్పా రప్పే.. మన శరీరంలో జరిగేది తెలిస్తే అవాక్కే..
2023 లాన్సెట్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ టైప్ టు డయాబెటిస్ ఇన్సులిన్ నిరోధకత, ఉబకాయం, నాన్ ఆల్కహాలిక్ క్ ఫ్యాటీ లివర్ డిసీస్, గుండె జబ్బులు అనేక పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి గ్లూకోజ్ అనే చక్కెర కచ్చితంగా అవసరం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 29, 2025
- 6:21 pm
అవునా నిజమా..! శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..
గతంలో వేడినీటి కోసం గీజర్లు ఉండేవి కావు. చలికాలంలో కూడా సాధారణ నీళ్లతోనే స్నానం చేసేవారు. మన బాడీ గీజర్లకు అలవాటు పడిన తర్వాత చలికాలంలో ఇదే నీటితో స్నానం చేయాలనుకుంటాం.. ఇదే మన పిల్లల్లో భిన్నమైన అలవాటును అభివృద్ధి చేసిందంటున్నారు నిపుణులు.. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..? అసలు నిజం ఏంటో తెలుసుకుందాం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 27, 2025
- 6:27 pm
Lifestyle: చలికాలంలో గుండెపోటు ఎక్కువగా రావడానికి కారణాలు ఇవే.. ఈ టిప్స్తో చెక్ పెట్టండి ఇలా
ఈ మధ్య కాలంలో ప్రతీ నలుగురిలో ఒకరు గుండె నొప్పితో మరణిస్తున్నారు. ఇక చలి కాలంలో ఎక్కువగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని చాలామంది నిపుణులు అంటుంటారు. మరి ఆ వివరాలు ఏంటి.? ఓ సారి ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 27, 2025
- 2:55 pm