ఎలెందర్ రెడ్డి టీవీ9 తెలుగు స్పెషల్ కరస్పాండెంట్.14 ఏళ్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.2021 ఏప్రిల్ నుండి టీవీ9 లో విధుల నిర్వహణ. 5ఏళ్లుగా టీవీ9 తెలుగు హైద్రాబాద్ బ్యూరో లో
హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లలో ఎన్నో కొత్త మరియు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రజల ముందుకు తీసుకోచ్చారు.టీవీ9 కు ముందు డిల్లీ లోనూ పనిచేసిన అనుభవం.స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లతో ఎన్నో అంశాలను టీవీ9 వీక్షకులకు అందించారు.
అయ్యో భగవంతుడా.. భారత్లో ఏటా 6లక్షల చిన్నారుల్లో పుట్టుకతోనే లోపాలు.. షాకింగ్ రిపోర్ట్..
Infant health in India: దేశంలో పుట్టే బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి.. ఆందోళన చెందే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది చిన్నారులు పుట్టుకతోనే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో జన్మిస్తున్నారు అని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకతో వచ్చే లోపాల వల్ల జరిగే మరణాల్లో 16 శాతం వాటా భారత్దే కావడం ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంటున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Mar 3, 2026
- 5:00 pm
HPV వ్యాక్సినేషన్ ఎవరు, ఎప్పుడు, ఎలా వేసుకోవాలంటే.
భారత ప్రభుత్వం 2026లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఉచిత HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. ఈ టీకా ఎవరు తీసుకోవచ్చు, ఎలా వేస్తారు, ఎప్పుడు, ఎక్కడ అందుబాటులో ఉంటుందో ఈ వీడియో వివరిస్తుంది. హెచ్పీవీ సంబంధిత వ్యాధుల నుండి రక్షణకు ఇది చాలా ముఖ్యం.భారత ప్రభుత్వం 2026లో సర్వైకల్ క్యాన్సర్ మరియు ఇతర హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి ఒక ముఖ్యమైన ఉచిత HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 27, 2026
- 11:49 pm
Pomegranate: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు
దానిమ్మ పండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు. తక్కువ రక్తపోటు, మందులు వాడుతున్నవారు, శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు, జీర్ణ సమస్యలు లేదా అలెర్జీలు ఉన్నవారు దానిమ్మను తినే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. దానిమ్మలోని కొన్ని సమ్మేళనాలు శరీర వ్యవస్థలను ప్రభావితం చేయగలవు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 27, 2026
- 5:00 pm
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా
మన రోజువారీ అధిక పంచదార వినియోగాన్ని 30 రోజులు పూర్తిగా మానేస్తే మీ శరీరంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. మొదట్లో స్వల్ప ఇబ్బందులున్నా, ఆ తర్వాత శక్తి స్థాయిలు పెరుగుతాయి, బరువు తగ్గుతారు, చర్మం మెరుగుపడుతుంది, జీర్ణక్రియ బాగుంటుంది. గుండె ఆరోగ్యం, డయాబెటిస్, క్యాన్సర్ ప్రమాదాలు తగ్గి, మానసిక స్థిరత్వం లభిస్తుంది. సహజ ప్రత్యామ్నాయాలతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందండి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 27, 2026
- 4:58 pm
లక్ష మందిలో ఒకరికి.. హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన వ్యాధికి చికిత్స..
10 లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన ఎముక మజ్జ వైఫల్యంతో బాధపడుతున్న 10 నెలల చిన్నారికి అత్యాధునిక “హాప్లోయిడెంటికల్” స్టెమ్ సెల్ మార్పిడితో యశోద హాస్పిటల్స్ వైద్యులు కొత్త జీవితాన్నిచ్చారు.. పుట్టుకతో వచ్చే అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా అనే అత్యంత అరుదైన రక్త క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి హాప్లోఇడెంటికల్ స్టెమ్ సెల్ మార్పిడితో పునర్జీవితం ఇచ్చారు వైద్యులు..
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 26, 2026
- 12:48 pm
Hyderabad: ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండెకి చికిత్స.. హైదరాబాద్ వైద్యుల ఘనత
Hyderabad: హైదరాబాద్ నగరానికి చెందిన 55 ఏళ్ల మహిళకు 2016లో బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల తక్కువ దూరం నడిచినా తీవ్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఛాతి నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల అనంతరం ఆమె గుండెలోని ఒక వాల్వ్ తీవ్రంగా మూసుకొనిపోయింది అని వైద్యులు గుర్తించారు, దీని వల్ల రక్త ప్రసరణ జరగడం కష్టమైంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 25, 2026
- 12:08 pm
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్.. మీ సేవ యాప్తో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. బస్ పాస్లు కూడా..
టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ వీసీ & ఎండీ నాగిరెడ్డి మొబైల్ యాప్ను ఆవిష్కరించారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 24, 2026
- 7:33 pm
పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా సరికొత్త రికార్డ్..!
తెలంగాణ ఆర్టీసీ పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. హైదరాబాద్లో వాయు కాలుష్యాన్ని తగ్గించి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే 'రెట్రోఫిట్మెంట్' సాంకేతికతను ఉపయోగిస్తోంది. 2027 నాటికి 2800 ఎలక్ట్రిక్ బస్సులతో కాలుష్య రహిత ప్రజా రవాణాను అందుబాటులోకి తేవాలని సంస్థ కృషి చేస్తోంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 13, 2026
- 9:31 pm
Sanathnagar TIMS: సర్కార్ గుడ్న్యూస్.. సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్నగర్ టిమ్స్ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ రోజున ఈ హాస్పిటల్ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోగా సివిల్ పనులు, ఎక్విప్మెంట్ ట్రయల్స్ అన్నీ పూర్తి చేసి, హాస్పిటల్ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు..
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 13, 2026
- 12:19 pm
Telangana: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అవి లేకపోతే నో-ఫిట్నెస్ సర్టిఫికెట్!
రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలను తీసుకుంటుంది. ఇందులో బాగంగానే తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయంలో హైవేలపై తిరిగే వాహనదారులకు ఎదురుగా వెళ్లే వాహనాలు స్పష్టంగా కనిపించేందుకు వాటిపై క్యూఆర్ కోడ్ ఆధారిత రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లను అమర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన పాటించని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయబోమని రవాణా శాఖ స్పష్టం చేసింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 12, 2026
- 5:00 pm
TGSRTC: భక్తులకు గుడ్న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు!
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 11, 2026
- 3:15 pm
Telangana: మున్సిపల్ పోరు ఎఫెక్ట్.. భారీగా పట్టుబడిన నగదు.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విసృతంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో గతంలో ఎప్పుడూ లేనంత భారీ సొమ్మును సీజ్ చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.2కోట్లు సీజ్ చేశారు పోలీసులు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 8, 2026
- 3:04 pm