ఎలెందర్ రెడ్డి టీవీ9 తెలుగు స్పెషల్ కరస్పాండెంట్.14 ఏళ్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.2021 ఏప్రిల్ నుండి టీవీ9 లో విధుల నిర్వహణ. 5ఏళ్లుగా టీవీ9 తెలుగు హైద్రాబాద్ బ్యూరో లో
హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లలో ఎన్నో కొత్త మరియు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రజల ముందుకు తీసుకోచ్చారు.టీవీ9 కు ముందు డిల్లీ లోనూ పనిచేసిన అనుభవం.స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లతో ఎన్నో అంశాలను టీవీ9 వీక్షకులకు అందించారు.
రోజుకు 5 పండ్లు తింటున్నారా? గుండె ఆరోగ్యంపై శాస్త్రవేత్తల సరికొత్త హెచ్చరిక!
సాధారణంగా ప్రతిరోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. కేవలం ఏదో ఒక ఐదు రకాల పండ్లు తినేస్తే సరిపోదని, గుండె పదిలంగా ఉండాలంటే ప్రత్యేకమైన పోషకాలు ఉన్న పండ్లనే ఎంచుకోవాలని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. గుండెను కాపాడుకోవడానికి రోజుకు కనీసం 500mg ఫ్లేవనాల్స్ అవసరం. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, వాపులను తగ్గిస్తాయి. అలాంటి ఫ్రూట్స్ ఏవి..?
- Yellender Reddy Ramasagram
- Updated on: Jun 9, 2026
- 8:11 am
ప్చ్.. సిగరెట్ కాలుస్తున్నారా..? తండ్రి కావడం కష్టమేనట.. నిమ్స్ వైద్యుల పరిశోధనలో సంచలన విషయాలు
సిగరెట్ తాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులే కాదు, పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ధూమపానం చేసే పురుషుల్లో వీర్యకణాల ఆకృతి, నాణ్యత దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. బెంగళూరులోని ఓ ఐవీఎఫ్ కేంద్రంలో నిర్వహించిన అధ్యయనంలో సిగరెట్ అలవాటు ఉన్నవారిలో వీర్యకణాల నిర్మాణ లోపాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తండ్రి కావాలనుకునే పురుషులు ధూమపానానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jun 7, 2026
- 11:07 am
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్ ట్యూమర్ తొలగింపు
మెదడులో కణితిఅనగానే సాధారణంగా తల ఎముకను పెద్ద ఎత్తున కోసి ఆపరేషన్ చేస్తారని మనకు తెలుసు. కానీ తలపై ఎలాంటి గాయం లేకుండా.. కంటి గవ్వ ద్వారా మెదడులోని కణితిని విజయవంతంగా తొలగించి సరికొత్త చరిత్ర సృష్టించారు హైదరాబాద్ నిమ్స్ వైద్యులు. అత్యాధుని పద్ధతిలో జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jun 7, 2026
- 10:32 am
గర్భిణీలకు డేంజర్ బెల్స్.. పుట్టబోయే పిల్లలపై కాలుష్యం ఎఫెక్ట్! సైంటిస్టుల హెచ్చరిక
నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులపైనే కాదు.. గర్భంలో పెరుగుతున్న పసికందులపై కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jun 4, 2026
- 2:14 pm
ఆడవాళ్ల నవ్వుల వెనుక ఇంత బాధా? పురుషుల కంటే ఎక్కువ కాలం నరకం అనుభవిస్తున్న మహిళలు!
Women Health Issues: మహిళలు పురుషుల కంటే సగటున ఎక్కువ కాలం జీవిస్తున్నప్పటికీ, వారి జీవితంలో ఎక్కువ సంవత్సరాలు అనారోగ్యం, నొప్పులు, మానసిక ఒత్తిడితోనే గడుస్తున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తహీనత, దీర్ఘకాలిక నొప్పులు, గృహ హింస వంటి సమస్యలు భారతీయ మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వారి నవ్వుల వెనుక దాగి ఉన్న ఈ ఆరోగ్య సంక్షోభం గురించి తెలుసుకోండి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jun 3, 2026
- 10:12 pm
Crying Psychology: బలహీనత కాదు.. మగాళ్ల కంటే మహిళలే ఎందుకు ఎక్కువ ఏడుస్తారో తెలుసా..? సైన్స్ చెప్పిన నిజాలు..
మగాడు ఏడవకూడదు, ఆడవాళ్లు చిన్న విషయానికే కన్నీళ్లు పెట్టుకుంటారు.సమాజంలో తరచూ వినిపించే మాటలివి. అయితే, మగవారి కంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తారనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ, జీవశాస్త్ర, మానసిక కారణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 25, 2026
- 2:04 pm
స్లో-పాయిజన్గా స్వీట్ డ్రింక్స్! షాకింగ్ నిజాలు బయటపెట్టిన తాజా స్టడీ, ఏటా 3.4 లక్షల మరణాలు.!
Sugary Drinks Health Risks: ప్రపంచవ్యాప్తంగా తీపి పానీయాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు 3.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. యువతలో పెరుగుతున్న ఈ అలవాటు టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పును పెంచుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 22, 2026
- 8:19 pm
కరోనా రక్కసికి అమ్మమ్మ.. ఎబోలా వైరస్పై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వేళ భారత్ హై అలర్ట్ ప్రకటించింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టిన కేంద్రం.. జ్వరం, తలనొప్పి, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరించింది. WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ను కట్టుదిట్టం చేశారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 21, 2026
- 4:59 pm
30 డేస్ నో షుగర్ ఛాలెంజ్.. శరీరంలో అద్భుతాలే జరుగుతాయ్.. అస్సలు నమ్మలేరు
రోజూ తీసుకునే టీ, కాఫీ నుంచి స్వీట్లు, కూల్డ్రింక్స్ వరకు పంచదార మన జీవితంలో భాగమైపోయింది. అయితే కేవలం 30 రోజుల పాటు షుగర్కు పూర్తిగా దూరంగా ఉంటే శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం, చర్మం మెరుస్తూ యవ్వనంగా కనిపించడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం, డయాబెటిస్ ముప్పు తగ్గడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడిస్తున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 20, 2026
- 6:07 pm
ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్లు బంద్.. ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడకి వెళ్లండి!
Medical shop strike Telangana : తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజు పాటు మెడికల్ షాపుల మూతబడనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఈ బంద్ కొనసాగనుంది. దీనికి మద్దతుగా తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కూడా రాష్ట్రంలో ఈ సమ్మెలో పాల్గొంటోంది. అందుకే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాప్లు మూతబడనున్నాయి.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 20, 2026
- 7:25 am
BP Control: మందులతోనే కాదు.. ఇలా కూడా బీపీని తగ్గించుకోవచ్చట.. ఇదిగో ఫుల్ డీటెయిల్స్!
మారుతున్న లైఫ్స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో హైపర్టెన్షన్ కూడా ఒకటి. ఒక ప్రమాదకరమైన 'సైలెంట్ కిల్లర్'. లక్షణాలు లేకుండానే శరీర భాగాలను దెబ్బతీస్తూ హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్లకు దారితీస్తుంది. కాబట్టి దీనిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 19, 2026
- 1:31 pm
Hyderabad: బహిరంగ ప్రదేశాల్లో మందు కొడుతున్నారా? సిగరెట్ తాగుతున్నారా? అయితే జర భద్రం
Hyderabad: పోలీసుల ఈ మెరుపు దాడులతో మందుబాబులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల పక్కన, అపార్ట్మెంట్ సెల్లార్లలో సిట్టింగ్లు వేసే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల ఈ నిర్ణయంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్లపై తిరిగే..
- Yellender Reddy Ramasagram
- Updated on: May 9, 2026
- 1:57 pm