ఎలెందర్ రెడ్డి టీవీ9 తెలుగు స్పెషల్ కరస్పాండెంట్.14 ఏళ్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.2021 ఏప్రిల్ నుండి టీవీ9 లో విధుల నిర్వహణ. 5ఏళ్లుగా టీవీ9 తెలుగు హైద్రాబాద్ బ్యూరో లో
హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లలో ఎన్నో కొత్త మరియు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రజల ముందుకు తీసుకోచ్చారు.టీవీ9 కు ముందు డిల్లీ లోనూ పనిచేసిన అనుభవం.స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లతో ఎన్నో అంశాలను టీవీ9 వీక్షకులకు అందించారు.
స్లో-పాయిజన్గా స్వీట్ డ్రింక్స్! షాకింగ్ నిజాలు బయటపెట్టిన తాజా స్టడీ, ఏటా 3.4 లక్షల మరణాలు.!
Sugary Drinks Health Risks: ప్రపంచవ్యాప్తంగా తీపి పానీయాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు 3.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. యువతలో పెరుగుతున్న ఈ అలవాటు టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పును పెంచుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 22, 2026
- 8:19 pm
కరోనా రక్కసికి అమ్మమ్మ.. ఎబోలా వైరస్పై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వేళ భారత్ హై అలర్ట్ ప్రకటించింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టిన కేంద్రం.. జ్వరం, తలనొప్పి, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరించింది. WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ను కట్టుదిట్టం చేశారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 21, 2026
- 4:59 pm
30 డేస్ నో షుగర్ ఛాలెంజ్.. శరీరంలో అద్భుతాలే జరుగుతాయ్.. అస్సలు నమ్మలేరు
రోజూ తీసుకునే టీ, కాఫీ నుంచి స్వీట్లు, కూల్డ్రింక్స్ వరకు పంచదార మన జీవితంలో భాగమైపోయింది. అయితే కేవలం 30 రోజుల పాటు షుగర్కు పూర్తిగా దూరంగా ఉంటే శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం, చర్మం మెరుస్తూ యవ్వనంగా కనిపించడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం, డయాబెటిస్ ముప్పు తగ్గడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడిస్తున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 20, 2026
- 6:07 pm
ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్లు బంద్.. ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడకి వెళ్లండి!
Medical shop strike Telangana : తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజు పాటు మెడికల్ షాపుల మూతబడనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఈ బంద్ కొనసాగనుంది. దీనికి మద్దతుగా తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కూడా రాష్ట్రంలో ఈ సమ్మెలో పాల్గొంటోంది. అందుకే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాప్లు మూతబడనున్నాయి.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 20, 2026
- 7:25 am
BP Control: మందులతోనే కాదు.. ఇలా కూడా బీపీని తగ్గించుకోవచ్చట.. ఇదిగో ఫుల్ డీటెయిల్స్!
మారుతున్న లైఫ్స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో హైపర్టెన్షన్ కూడా ఒకటి. ఒక ప్రమాదకరమైన 'సైలెంట్ కిల్లర్'. లక్షణాలు లేకుండానే శరీర భాగాలను దెబ్బతీస్తూ హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్లకు దారితీస్తుంది. కాబట్టి దీనిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 19, 2026
- 1:31 pm
Hyderabad: బహిరంగ ప్రదేశాల్లో మందు కొడుతున్నారా? సిగరెట్ తాగుతున్నారా? అయితే జర భద్రం
Hyderabad: పోలీసుల ఈ మెరుపు దాడులతో మందుబాబులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల పక్కన, అపార్ట్మెంట్ సెల్లార్లలో సిట్టింగ్లు వేసే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల ఈ నిర్ణయంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్లపై తిరిగే..
- Yellender Reddy Ramasagram
- Updated on: May 9, 2026
- 1:57 pm
Medicines: ముంచుకొస్తున్న మందుల ముప్పు.. ఒకేసారి ఐదుకుపైగా మందులు వాడుతున్నారా? ఐతే జాగ్రత్త
Medicines: మందులు రాసే ముందు పాత ప్రిస్క్రిప్షన్లను వైద్యులకు చూపించాలి. అవసరం లేని మందులను తగ్గించుకోవడమే ఉత్తమమని డాక్టర్ లు తెలుపుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కారణంగా మందులు ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని మందుల ధరలు పెరిగాయి. దీంతో పేషెంట్లకు ఆర్థిక భారం తప్పడం లేదు..
- Yellender Reddy Ramasagram
- Updated on: May 9, 2026
- 1:46 pm
హైదరాబాద్లో మాయమైన నీడలు.. జీరో షాడో డే స్పెషల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ నగరవాసులు ఈరోజు ఒక అపురూపమైన ఖగోళ దృశ్యాన్ని వీక్షించారు. మధ్యాహ్నం సరిగ్గా 12:12 గంటలకు సూర్యుడు నడినెత్తిపైకి రావడంతో, వస్తువుల నీడలు మాయమయ్యే 'జీరో షాడో డే' (శూన్య నీడ దినోత్సవం) సంభవించింది. సూర్యకిరణాలు నిలువుగా పడటం వల్ల నిమిషం పాటు నీడలు కనిపించకుండా పోయాయి. భూమి తన అక్షంపై వంగి ఉండటం వల్ల ఏటా రెండుసార్లు ఈ వింత జరుగుతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు బిర్లా ప్లానిటోరియం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేడు ఈ వింతను మిస్ అయిన వారు మళ్లీ ఆగస్టు ..
- Yellender Reddy Ramasagram
- Updated on: May 9, 2026
- 12:46 pm
నిప్పుల కొలిమిలా తెలంగాణ.. రేపటి నుంచి భానుడి విశ్వరూపం.. బయటకు వస్తే మాడిపోవాల్సిందే!
తెలంగాణలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఒక మోస్తరుగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడగ విప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అంటే శనివారం (మే 09) ఎండల తీవ్రత భారీగా పెరగనుందని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 8, 2026
- 8:33 pm
అందం కోసం ఇంజెక్షన్లా? దాంపత్య సుఖాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వెయిట్ లాస్ డ్రగ్స్.. డాక్టర్ల షాకింగ్ హెచ్చరిక!
ఒకప్పుడు పెళ్ళంటే.. ఏడడుగుల బంధం. ఇప్పుడు పెళ్ళంటే.. ఆరు పలకల దేహం. అబ్బాయిలకు సిక్స్ ప్యాక్ పిచ్చి.. అమ్మాయిలకు జీరో సైజ్ వెర్రి. కానీ, ఈ అందం వెనుక ఉన్న అసలు రంగు.. మరణం రాసిన ముసుగు. పెళ్లి పీటల మీద మెరవాల్సిన మేని ఛాయ.. మందుల వాసనతో మాడిపోతోంది. అసలు ఈ షార్ట్-కట్ అందం వెనుక దాగున్న లాంగ్-టర్మ్ అనారోగ్యాలు ఎవరికీ తెలియదు..! దాంపత్య జీవితాన్ని ఈ సూదులు ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో వైద్యులు చెబుతున్నది వింటే షాక్ తింటారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 6, 2026
- 8:55 am
గాంధీలో ఐవీఎఫ్ చేయించుకున్న జంటకు కవల పిల్లలు..పది సంవత్సరాల నిరీక్షణకు శుభం కార్డు
హైదరాబాద్కు చెందిన గడ్డం త్రివేణిమస్తాన్రావు దంపతులకు గాంధీ ఆసుపత్రిలో ఉచిత IVF చికిత్స ద్వారా కవలలు (బాబు, పాప) జన్మించారు. పదేళ్లుగా సంతానం కోసం ప్రయత్నించి, ప్రైవేటు ఆసుపత్రుల్లో 13 సార్లు విఫలమైన వారికి, గాంధీ ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్సతో ఆనందం కలిగింది. లక్షల ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి అందించిన ఈ సేవలు పేదల ఆశాజ్యోతిగా నిలుస్తున్నాయి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Apr 30, 2026
- 4:04 pm
చిన్నారులను భయపెడుతున్న అరుదైన జన్యు వ్యాధులు.. మేనరికమే కారణమా?
ఆ చిన్నారి నవ్వు వెనుక కోట్ల రూపాయల యుద్ధం ఉంది. కన్నవారి కడుపుకోత.. వేలమంది దాతల దాతృత్వం.. పునర్విక ప్రాణాలను నిలబెట్టాయి. కానీ ఒక్క పునర్విక మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అరుదైన ఆపదలో వందలాది మంది చిన్నారులు ఉన్నారు. అంతుచిక్కని జన్యు వ్యాధులు ఇప్పుడు సామాన్యుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ అరుదైన వ్యాధులు వస్తున్నాయి. వైద్యలు ఏం అంటున్నారు? ఇప్పటి వరకు వచ్చిన వారి పరిస్థితి ఏంటి?
- Yellender Reddy Ramasagram
- Updated on: Apr 20, 2026
- 1:10 pm