ఎలెందర్ రెడ్డి టీవీ9 తెలుగు స్పెషల్ కరస్పాండెంట్.14 ఏళ్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.2021 ఏప్రిల్ నుండి టీవీ9 లో విధుల నిర్వహణ. 5ఏళ్లుగా టీవీ9 తెలుగు హైద్రాబాద్ బ్యూరో లో
హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లలో ఎన్నో కొత్త మరియు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రజల ముందుకు తీసుకోచ్చారు.టీవీ9 కు ముందు డిల్లీ లోనూ పనిచేసిన అనుభవం.స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లతో ఎన్నో అంశాలను టీవీ9 వీక్షకులకు అందించారు.
నొప్పులను లైట్ తీసుకోవద్దు.. మనం చేసే ఈ తప్పులతోనే యూరిక్ యాసిడ్ పెరుగుతుందట..
మన శరీరంలో ఉండే యూరిక్ ఆమ్లం తగ్గిన పెరిగితే.. ఆరోగ్య సమస్యలు తప్పవు. కీళ్ల నొప్పులు, కాళ్లు చేతుల వేళ్లలో వాపు.. కనిపిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, రోజువారి లైఫ్ స్టైల్ శరీరంలో యూరిక్ ఆమ్లం పెరుగుదలకు దోహదపడుతుంది. సాధారణంగా మనకు ఈ యూరిక్ ఆమ్లం గురించి అవగాహన చాలా తక్కువ..
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 16, 2025
- 1:43 pm
AIIMS Report: కరోనా వ్యాక్సిన్ కాదు.. యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్!
ఈ మధ్య కాలంలో యువత నడివయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. కండలు తిరిగిన శరీరాలను కూడా అకాల మరణాలు కబళిస్తున్నాయి. ఈ సడెన్ డెత్స్కు ప్రధాన కారణం కరోనా, కరోనా వ్యాక్సినే అనే ప్రచారం గత కొంత కాలంగా జోరుగా జరుగుతుంది. కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తన పరిశోధనలో ఈ మరణాలకు సంబంధించి భయంకరమైన నిజాలను బయటపెట్టింది. ఇంతకీ ఆ రిపోర్ట్ లో ఏముంది ? ఎయిమ్స్ వైద్యుల పరిశీలనలో గుర్తించిన అంశాలేంటీ? నిజంగా కరోనా వల్లే ఇన్ని సడెన్ డెత్స్ జరిగాయా? తెలుసుకుందాం పదండి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 15, 2025
- 8:14 pm
Hyderabad: ఆడాళ్లా మజాకా.! ఫ్రీ బస్సు జర్నీ విలువ తెలిస్తే మ్యాడైపోతారు
మహాలక్ష్మి పథకం మొదటగా ప్రారంభించిన స్కీం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ప్రారంభించి ఈరోజుతో రెండు ఏళ్ళు పూర్తయింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసి.. 8459 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందగలిగారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 9, 2025
- 1:02 pm
Telangana: తొలి విడతలో 395 గ్రామాల్లో ఏకగ్రీవం.. అత్యధికంగా ఏ జిల్లాలో అయ్యాయంటే?
మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్పంచ్ స్థానం కోసం వేల సంఖ్యలో నామినేషన్ దాఖలు కాగా.. విత్ డ్రా కోసం అవకాశం ఉన్న చివరి రోజు వేల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. బుజ్జగింపుల తర్వాత కొన్ని గ్రామాలు ఏకగ్రీవం వైపు కూడా నడిచాయి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 4, 2025
- 10:13 pm
Telangana: సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..?
పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు కీలక ఘట్టం. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దేన్ని ఆధారంగా గుర్తులు కేటాయిస్తారు..? సర్పంచ్, వార్డు సభ్యులకు కేటాయించే గుర్తులు ఏమిటి..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 2, 2025
- 8:59 pm
Hyderabad: హైదరాబాదీలు ఇది మీకోసమే.. మెట్రోలో ఇక మహిళలకు ఫుల్ సేఫ్టీ
హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రగతిశీలమైన, ప్రభావవంతమైన అడుగు వేసి, 20 మంది ట్రాన్స్జెండర్ సిబ్బందిని భద్రతా విభాగంలో నియమించింది. ప్రత్యేక శిక్షణ పూర్తి చేసిన ఈ సిబ్బంది, సోమవారం నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో విధులు ప్రారంభించారు. ఆ వివరాలు..
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 2, 2025
- 9:12 am
Sarpanch Elections: కోట్లు పోయినా పర్లేదు.. పదవి దక్కాల్సిందే..! ఆ జిల్లాలో సర్పంచ్ పదవులకు భారీ డిమాండ్
రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల హాడానికి ప్రారంభమైంది. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనుండగా.. ఆశవాహూలు నామినేషన్లు వేసి ప్రచారంలో వేగం పెంచారు. మరి కొంతమంది ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. హైదారబాద్ సిటీకి దగ్గరగా ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకుల కన్ను ఆ పదవులపై పడింది. దీంతో సిటీ శివారులో ఉన్న గ్రామ పంచాయతీలకు డిమాండ్ పెరిగింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Nov 29, 2025
- 5:42 pm
అవునా.. నిజమా..! భోజనం తర్వాత 15 నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలా..
వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, అదే వాకింగ్ తిన్న తర్వాత చేస్తే మరీ మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం తరువత నడక అలవాటు ఉన్నవాళ్లకు గుండె పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. మరి నడక వల్ల వచ్చే లాభాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Nov 24, 2025
- 6:48 pm
గుండె ఆరోగ్యం కోసం సూపర్ డ్రింక్
ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని సవాలు చేస్తుంది. కకావో, బీట్రూట్తో తయారైన ఈ ప్రత్యేక డ్రింక్ రక్తనాళాలను రక్షించి, నైట్రిక్ ఆక్సైడ్ను పెంచుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిపుణులు దీనిని "కప్పులో వ్యాయామం"గా అభివర్ణిస్తున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఒక సహజ, ప్రభావవంతమైన మార్గం.
- Yellender Reddy Ramasagram
- Updated on: Nov 24, 2025
- 6:26 pm
ఈ సమస్యలు ఉంటే బాదం జోలికి అస్సలు వెళ్లొద్దు
బాదం పప్పు ఆరోగ్యానికి మంచిదే అయినా, అందరికీ కాదు. కిడ్నీలో రాళ్లు, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, బరువు తగ్గాలనుకునే వారు బాదం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఆక్సలేట్లు, పొటాషియం, క్యాలరీలు కొన్ని ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. నిపుణుల సలహా తప్పనిసరి. అనవసర పరిణామాలను నివారించడానికి జాగ్రత్తగా ఉండండి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Nov 24, 2025
- 7:00 pm
Telangana: వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండోసారి దొరికితే ఇక అంతే.. మరింత కఠినంగా రూల్స్
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కొద్ది రోజులుగా రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠిన తరం చేసేలా రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారులు సిద్ధం అయ్యారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Nov 22, 2025
- 12:05 pm
Hyderabad: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. 12 ఏళ్ల బాలుడికి యశోద ఆస్పత్రిలో పునర్జన్మ!
అవయవ మార్పిడిలో యశోద ఆసుపత్రి కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది. ప్రమాదవశాత్తు పారాక్వాట్ పాయిజన్ తాగిన 12 ఏళ్ల అనురాగ్ సందీప్ కు ఊపిరితిత్తుల మార్పులు చేసి అతని ప్రాణాలను కాపాడింది యశోద హాస్పిటల్. ప్రపంచంలో ఎన్నో ఊపిరితిత్తుల మార్పిడి జరుగుతున్నప్పటికీ 12 సంవత్సరాల చిన్న పిల్లాడికి..
- Yellender Reddy Ramasagram
- Updated on: Nov 19, 2025
- 12:21 pm