11 సంవత్సరాలుగా తెలుగు మీడియా లో అనుభవం.జనరల్,పొలిటికల్ విషయ పరిజ్ఞానం.2021 ఏప్రిల్ నుండి టీవీ9 తెలుగు లో బాధ్యతలు.సీనియర్ కరస్పాండెంట్ గా ప్రస్తుతం హైదరాబాద్ లో విధుల నిర్వహణ.
Hyderabad: మెట్రో సెకండ్ ఫేజ్లో సరికొత్త టెక్నాలజీ.. మేడ్చల్, శామీర్పేట్ కారిడార్లలో కొత్త రూపురేఖలు
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మేడ్చల్, శామీర్పేట్ కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. బేగంపేట్ ఎయిర్పోర్ట్ సమీపంలో భూగర్భ కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి సమర్పించేందుకు మెట్రో అధికారులు సిద్ధమయ్యారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 16, 2025
- 4:16 pm
TGSRTC: బస్సులో జన్మించిన ఆ పాపకు బంపర్ ఆఫర్.. లైఫ్ లాంగ్ ఫ్రీ బస్ పాస్
మణుగూరు డిపోకు చెందిన బస్సులో గత ఏడాది డిసెంబర్ 21న ప్రయాణికురాలి 10 తులాల బంగారు అభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె విలపిస్తూ పీహెచ్బీ డ్రైవర్ కోటేశ్వరరావుకు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును భద్రాచలం బస్ స్టేషన్ లో ఆపి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 5, 2025
- 5:40 pm
ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..
ఎన్నో రోజుల వైద్యుల కళ నెరవేరబోతుంది.రేపు సీఎం చేతులమీదుగా కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శంకుస్థాపన జరగనుంది.అత్యాధునిక వైద్య,నిర్మాణ సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది.గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 30, 2025
- 1:34 pm
Telangana: రాష్ట్రవ్యాప్తంగా ముగియనున్న మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం.. వాట్ నెక్ట్..?
తెలంగాణ వ్యాప్తంగా మునిసిపాలిటీ పాలక వర్గాల గడువు జనవరి 26తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది. అత్యవసర, రెగ్యులర్ జరిగే పనులన్నింటికీ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 25, 2025
- 3:35 pm
చిన్న వయస్సులో అధిక ఒత్తిడి..? పెద్దయ్యాక జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుందా..
చిన్న వయసులో తరచుగా ఆందోళనకు గురయ్యే వాతావరణంలో పెరగడం.. అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల తర్వాత కాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. వాటి నుంచి బయటపడాలని.. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆ వివరాలు
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 16, 2025
- 1:36 pm
Cherlapally Railway Terminal: చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం.. ఇకపై ఆ రైళ్లు ఇక్కడి నుంచే..
వెల్ కం టు చర్లపల్లి రైల్వే స్టేషన్...యస్..చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం (జనవరి 6 వ తేదీన) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దాదాపు వంద ఏళ్ళ తరవాత భాగ్యనగరం లో మరో రైల్వేస్టేషన్ అందుబాటులోకి వచ్చింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 4, 2025
- 6:56 pm
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
టాయిలెట్ వెళ్ళాక వెంటనే వాటర్ తీసుకుంటే మూత్రాషయం పై ఎక్కువ ఒత్తిడి పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మూత్రపిండాల సాధారణ పనితీరుపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది తెలిపారు. అలాగే లంగ్స్ కు సంబంధించిన వ్యాధులు అంటూ వ్యాధులు లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 3, 2025
- 9:53 pm
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మేలు..
బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో ఒకటి. ఇందులో విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు కాల్షియం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్ గా ఉంటాయి. కాబట్టి తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదు ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి? ఎందుకు తినకూడదో చూద్దాం.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 3, 2025
- 9:43 pm
Health Tips: బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేస్తున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..
మూడు పూటలా కడుపు నిండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ తప్పకుండా చేయాలని లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బంది అని అంటుంటారు. అయితే కొంత మంది మాత్రం అది తప్పని అంటుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదని..పైగా ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ తినాల వద్దా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిదా..?చేయక పోతే మంచిదా? తెలుసుకుందాం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 28, 2024
- 1:01 pm
మగవారి కంటే మహిళలే ఎక్కువ స్ట్రెస్ ఫీలవుతున్నారు..! తాజా సర్వేలో షాకింగ్ విషయాలు..
వ్యక్తిగతంగా జాబ్ పరంగా మహిళలు పురుషులు ఎలాంటి మెంటల్ సిచువేషన్ ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి దాదాపు 5000 మందిని నిపుణులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీరు దాదాపు 72.2శాతం మహిళలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించారు. పురుషులలో 53 పాయింట్ 64శాతం ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారని రిపోర్ట్ లో తేలింది. అయితే ఈ ఒత్తిడికి కారణాలను విశ్లేషిస్తే...
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 26, 2024
- 3:32 pm
Raw Milk: పచ్చి పాలు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..
అందరూ ఆరోగ్యం కోసం ప్రతిరోజు పాలు తాగాలని నిపుణులు ఎప్పుడు చెబుతుంటారు. ముఖ్యంగా ఎదిగో పిల్లలు తప్పనిసరిగా పాలను తాగాలని సూచిస్తుంటారు. అయితే ప్రస్తుత జనరేషన్లో కొంతమంది ఆరోగ్యానికి మంచివని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పచ్చిపాలు తాగుతున్నారు. ఇలా పచ్చిపాలను తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి పచ్చి పాలు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి పాలను ఎలా తాగితే మంచిది..?
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 16, 2024
- 6:30 pm
తెలంగాణకు డేంజర్ బెల్స్.. అత్యధిక మధుమేహ రోగులు మనోళ్లే! ఏకంగా టాప్ 3 స్థానంలో
నేటి జీవన శైలి కారణంగా ఎప్పుడో 60 ఏళ్లకు రావల్సిన ప్రమాదకర జబ్బులు పాతికేళ్లకే పలకరిస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అతి చిన్న వయసులోనే శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జీవన శైలి అని వైద్యులు చెబుతున్నారు. అయితే దేశ వ్యాప్తంగా చూస్తే డయాబెటిస్ రోగుల సంఖ్య దక్షిణాది రష్ట్రాల్లో అధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెళ్లడిస్తున్నాయి..
- Yellender Reddy Ramasagram
- Updated on: Dec 14, 2024
- 4:01 pm