AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్షుద్రపూజల కలకలం.. గుప్తనిధుల కోసం జైలుపాలయ్యాడు!

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గాదే గల్లిలో శేఖర్ అనే వ్యక్తి ఇంటి స్థలంలో గుప్త నిధులు ఉన్నాయని మంత్రగాడు అపోహ సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలంలో క్షుద్రపూజలు చేసి, త్రవ్వకాలు చేశాడు ఇంటి యజమాని. క్షుద్రపూజలు చేయడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారిని పట్టుకుని.. పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంటి యజమాని సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

క్షుద్రపూజల కలకలం.. గుప్తనిధుల కోసం జైలుపాలయ్యాడు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 04, 2020 | 1:35 PM

Share

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గాదే గల్లిలో శేఖర్ అనే వ్యక్తి ఇంటి స్థలంలో గుప్త నిధులు ఉన్నాయని మంత్రగాడు అపోహ సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలంలో క్షుద్రపూజలు చేసి, త్రవ్వకాలు చేశాడు ఇంటి యజమాని. క్షుద్రపూజలు చేయడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారిని పట్టుకుని.. పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంటి యజమాని సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం