AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంటర్ బోర్డు నిర్వాకం.. ఇంటర్ ఫిలితాల్లో ఫిజిక్స్‌లో ఫెయిల్‌.. రీవెరిపికేషన్‌లో 60కి 59 మార్కులతో పాస్‌!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు మే 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే అమ్మాయికి భౌతికశాస్త్రం-2 మూల్యాంకనంలో జరిగిన పొరపాటు వల్ల..

Andhra Pradesh: ఇంటర్ బోర్డు నిర్వాకం.. ఇంటర్ ఫిలితాల్లో ఫిజిక్స్‌లో ఫెయిల్‌.. రీవెరిపికేషన్‌లో 60కి 59 మార్కులతో పాస్‌!
AP Inter Revaluation Results 2023
Srilakshmi C
|

Updated on: May 18, 2023 | 8:00 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు మే 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే అమ్మాయికి భౌతికశాస్త్రం-2 మూల్యాంకనంలో జరిగిన పొరపాటు వల్ల ఈ సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మానసిక ఆందోళనకు గురైన అమ్మాయి రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసింది.

రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్‌ బోర్డు మే 16న‌ విడుదల చేయడంతో అసలు విషయం బయటపడింది. రీవెరిఫికేషన్‌లో 60 మార్కులకు గానూ 59 వచ్చాయి. బోర్డు అధికారుల తప్పిదంతో ఈ విద్యార్ధిని తీవ్ర మానసిక వ్యథకు గురైంది. కాగా ఏప్రిల్ 26న ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో గౌతమి పరీక్షలు బాగా రాసినప్పటికీ ఫిజిక్స్‌లో ఫెయిల్‌ అయినట్లు ఫలితాలు వచ్చాయి. దీంతో మానసిక వేధనలక గురైన విద్యార్ధిని రీకౌంటిక్‌కు దరఖాస్తు చేసుకుంది. ఫలితాల్లో ఏకంగా 59 మార్కులతో పాస్ అయినట్లు తెలిసింది. దీంతో ఇంటర్‌ బోర్డు అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఇమైనా ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబరు 18004257635కి సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి