AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రాళ్ళవాగు ఉధృతికి కొట్టుకుపోయిన డీసీఎం ఐదుగురు గల్లంతు..! అక్కడే చేపల కోసం ఎగబడ్డ జనం.. మరీ ఇంత కక్కుర్తా

అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున చేపల వేట కొనసాగిస్తున్నారు స్థానికులు. కుప్పలు తెప్పలుగా కొట్టుకువచ్చిన చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ప్రమాదాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ప్రమాదం జరిగిన రోజున డీసీఎంను ముందుకు వెళ్లొద్దని చెప్పినా కూడా వినకుండా వాగులోకి వెళ్లారని, ప్రవాహంలో డీసీఎం మునిగిపోవడంతో

Watch: రాళ్ళవాగు ఉధృతికి కొట్టుకుపోయిన డీసీఎం ఐదుగురు గల్లంతు..! అక్కడే చేపల కోసం ఎగబడ్డ జనం.. మరీ ఇంత కక్కుర్తా
Fishing
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2024 | 12:04 PM

Share

గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వరద ఉధృతి కొనసాగుతోంది. జిల్లా కేంద్రం శివారు ప్రాంతం ఈదుల పూసపల్లి సమీపంలోని రాళ్ళ వాగు వరద ఉధృతికి కల్వర్టుపైనుంచి వెళ్లిన DCM వ్యాన్ కొట్టుకు పోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోగా పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది అతికష్టం మీద నలుగురిని కాపాడారు. ఒకరు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. రంగారెడ్డి జిల్లా కొంపెల్లి నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు బోటు సహాయంతో వరద ప్రవాహంలో చిక్కుకొని 5 గంటల పాటు నరకయాతన అనుభవించిన నలుగురిని కాపాడారు.

ప్రమాదం జరిగిన రోజున డీసీఎంను ముందుకు వెళ్లొద్దని చెప్పినా కూడా వినకుండా వాగులోకి వెళ్లారని, ప్రవాహంలో డీసీఎం మునిగిపోవడంతో ఎన్డీఆర్​ఎఫ్ టీమ్​తో నలుగురిని రక్షించాం. మరొకరి కోసం గాలిస్తున్నట్టుగా మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతి వివరాలు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన నాగభూషణం ట్యూబ్ ను పట్టుకొని ప్రవాహం నుంచి బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా వరద ప్రవాహంలో గల్లంతయ్యారు.

ఈ వీడియో చూడిండి..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున చేపల వేట కొనసాగిస్తున్నారు స్థానికులు. కుప్పలు తెప్పలుగా కొట్టుకువచ్చిన చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ప్రమాదాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ప్రమాదం జరిగిన రోజున డీసీఎంను ముందుకు వెళ్లొద్దని చెప్పినా కూడా వినకుండా వాగులోకి వెళ్లారని, ప్రవాహంలో డీసీఎం మునిగిపోవడంతో ఎన్డీఆర్​ఎఫ్ టీమ్​తో నలుగురిని రక్షించాం. మరొకరి కోసం గాలిస్తున్నట్టుగా మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతి వివరాలు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి