Gannavaram Airport: వర్షాలు, వరదల ఎఫెక్ట్.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ
భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరోపక్క భారీ వరదలు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇంకా వర్షం ముప్పు పొంచి ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. వరదల నేపథ్యంలో ఏపీలో రైలు, బస్సు సేవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విమానాల బాట పట్టారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరోపక్క భారీ వరదలు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇంకా వర్షం ముప్పు పొంచి ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. వరదల నేపథ్యంలో ఏపీలో రైలు, బస్సు సేవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విమానాల బాట పట్టారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. విమానాలు లేక ఎయిర్పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో… గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..

