Gannavaram Airport: వర్షాలు, వరదల ఎఫెక్ట్.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ
భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరోపక్క భారీ వరదలు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇంకా వర్షం ముప్పు పొంచి ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. వరదల నేపథ్యంలో ఏపీలో రైలు, బస్సు సేవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విమానాల బాట పట్టారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరోపక్క భారీ వరదలు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇంకా వర్షం ముప్పు పొంచి ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. వరదల నేపథ్యంలో ఏపీలో రైలు, బస్సు సేవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విమానాల బాట పట్టారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. విమానాలు లేక ఎయిర్పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో… గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

