AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతివేగంగా ప్రయాణిస్తున్న బస్సు.. 30 మంది ప్రయాణీకుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. అమల ట్రావెల్స్‎కు చెందిన బస్సు30 మందితో ప్రయాణిస్తోంది. అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈమధ్య కాలంలో కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం యాజమానులకు పెద్ద తలనొప్పిగా మారింది.

అతివేగంగా ప్రయాణిస్తున్న బస్సు.. 30 మంది ప్రయాణీకుల ఆందోళన
Road Accident
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 26, 2024 | 3:49 PM

Share

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. అమల ట్రావెల్స్‎కు చెందిన బస్సు30 మందితో ప్రయాణిస్తోంది. అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈమధ్య కాలంలో కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం యాజమానులకు పెద్ద తలనొప్పిగా మారింది. అతి వేగంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాలన బలిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారుని ఢీ కొట్టిన బస్సు.. ముందు వెళ్తున్న ఆటోని కూడా ఢీకొనడంతో ప్రయాణికులంతా ఆందోళన చెందారు.

ఆటో, కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ప్రయాణికులు అంతా బస్సు వేగంగా ఉండడంతోనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.30 మంది ప్రయాణికులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సు ఆగగానే కిందికి దిగిపోయారు. ఆటో డ్రైవర్‎కు గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్‎కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‎ను స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‎కి తరలించి చికిత్స అందజేశారు. అతివేగం కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?