టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AAJ TAK, NDTVలాంటి జాతీయ ఛానల్స్లో పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. TV9లో వివిధ హోదాల్లో రిపోర్టర్గా పనిచేస్తూ 2016లో కరస్పాండెంట్గా పదోన్నతి పొందాను. 2022లో సీనియర్ కరస్పాండెంట్గా, 2023లో స్పెషల్ కరస్పాండెంట్ పనిచేశాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి TV9 నెట్వర్క్ చీఫ్ రిపోర్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
పెళ్లయి కేవలం 15 రోజులు.. భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆ యువకుడి జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో హైదరాబాద్కు చెందిన యువ సివిల్ ఇంజనీర్ మృతి చెందడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది..
- Noor Mohammed Shaik
- Updated on: Sep 16, 2026
- 12:06 pm
Hyderabad: పారిపోయినా వదల్లేదు.. కత్తులు, వేటకొడవల్లతో వెంటాడి మరి హత్య చేసిన దుండగులు!
హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తిపై కొందరు దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ప్రాణభయంతో బాధితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. హంతకులు అతడిని వెంటాడి మరీ దాడి చేసి హత్య చేసి చంపేశారు.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 15, 2026
- 7:21 am
పండుగపూట యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు.. పోలీసుల విచారణలో 4ఏళ్ల పగ!
హైదరాబాద్ తుకారాం గేట్లో కార్తీక్ అనే యువకుడు కత్తులతో దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కార్తీక్ కదలికలపై నిందితులకు ముందే సమాచారం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 14, 2026
- 4:25 pm
సుశాంత్సింగ్ మేనేజర్ దిశా మృతి కేసులో సంచలన ట్విస్ట్.. సాక్ష్యాలను తారుమారు చేసినట్టు..
దిశా సాలియన్ మృతి కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఎఫ్ఐఆర్లో ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేతో పాటు పలువురు పోలీసు అధికారులు, బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు కథనం పేర్కొంది. దిశా తండ్రి చేసిన ఆరోపణలు, 2020లో జరిగిన పరిణామాలు, కేసులో ప్రస్తావనకు వచ్చిన వ్యక్తుల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేయనుంది.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 14, 2026
- 4:16 pm
Hyderabad: వారంలో రెండోసారి.. ఓల్డ్ సిటీ వాసులను వణికిస్తున్న వరుస ఘర్షణలు!
హైదరాబాద్ పాతబస్తీలోని షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పటేల్ మార్కెట్లో వస్తువుల డిస్ప్లే విషయంలో రెండు వర్గాల మధ్య చిన్నగా మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో ఇరువర్గాలు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 14, 2026
- 11:32 am
Telangana: వినాయక విగ్రహం కోసం వెళ్తే ప్రాణమే పోయింది.. అసలేం జరిగిందంటే..?
పండుగ వేళ వినాయకుడి విగ్రహం తెచ్చుకుందామని వెళ్లిన ఆ యువకుడికి అదే ఆఖరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు. చిన్నపాటి బేరసారాల వివాదం కాస్తా రక్తపాతానికి దారితీసి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. విగ్రహ విక్రేతల చేతిలో దారుణ దాడికి గురై యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జోడిమెట్ల చౌరస్తాలో తీవ్ర కలకలం రేపింది.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 14, 2026
- 11:31 am
Hyderabad: మణికొండలో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే కాలిపోయిన దుకాణం!
హైదరాబాద్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మణికొండలో ఉన్న బీఆర్సీ బిల్డింగ్ సమీపంలోని ఓ షాప్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భయపడిపోయిన జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. మంటలను అదుపుచేశారు.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 14, 2026
- 7:11 am
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
మహారాష్ట్ర అమరావతిలో జరిగిన ఓ సాధారణ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జయస్తంభ్ చౌక్ వద్ద పార్ధీ సమాజానికి చెందిన ఓ జంట రోడ్డుపైనే సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా జరిగిన ఈ పెళ్లిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. ఈ ఘటనతో పార్ధీ సమాజంలోని కొన్ని కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మౌలిక వసతుల కొరత మరోసారి చర్చనీయాంశమైంది.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 12, 2026
- 6:24 pm
Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచిన చంపిన వ్యక్తి!
హైదరాబాద్ అంజయ్యనగర్లో గురువారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని హాస్టల్ సమీపంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య జరుగుతున్న సమయంలో పలువురు అక్కడే ఉన్నప్పటికీ బాధితుడిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 11, 2026
- 8:47 am
ఓయో రూమ్ నుంచి బయటికి రాని యువకుడు.. సిబ్బంది వెళ్లి చూడగా..
హైదరాబాద్ ఉప్పల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వారసిగూడకు చెందిన 26 ఏళ్ల హేమంత్ సాగర్ ఓయో హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ యువతి తనను మోసం చేసిందనే మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 7, 2026
- 8:03 am
ఒకప్పుడు తిరుగులేని నటి.. నేడు ఒంటరిగా,ఆకలితో.. స్టార్ హీరోయిన్ కన్నీటి గాథ
అభిమానుల జయజయధ్వానాలు, కెమెరా ఫ్లాష్లైట్ల వెలుగులు, రత్నాల ఉయ్యాలలు.. ఒకప్పుడు ఆమె జీవితం ఒక మహారాణి వైభవం. ప్రేమికులు ఆమె కోసం రక్తంతో లేఖలు రాసేంత అందం ఆమె సొంతం. పాకిస్థానీ వెండితెరపై 'స్టాచ్యూ ఆఫ్ మార్బుల్'గా వెలిగిపోయిన అందాల రాణి సాబిరా సుల్తానా జీవితం నేడు కనుపాప కన్నీరయ్యేలా మారింది.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 5, 2026
- 7:57 pm
Video: బొమ్మనే అమ్మ అనుకుని.. పాల కోసం పసి దూడ.. గుండెల్ని పిండేస్తున్న వీడయో..
కడుపులో ఆకలి మండుతుంటే.. కంటికి కనిపించిన బొమ్మే కన్నతల్లి అనుకుంది ఓ మూగజీవం. రోడ్డుపై ఆగి ఉన్న పాల వ్యాన్ వెనుక ఉన్న ఆవు చిత్రాన్ని చూసి నిజమైన తల్లేనని భ్రమపడిన ఓ లేగదూడ.. ఆకలి తీర్చుకునేందుకు చేసిన ఆ విఫలయత్నం చూసే ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Noor Mohammed Shaik
- Updated on: Sep 5, 2026
- 1:46 pm