Telangana: రోడ్డు ప్రమాదంలో బోల్తాపడ్డ పోలీసు వాహనం.. ఎస్ఐ, డ్రైవర్ మృతి
ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గం మధ్యలో గల జీడి వాగు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

Accident
ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గం మధ్యలో గల జీడి వాగు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ లో సెకండ్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఇంద్రయ్య, వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి

Watch Video: గుండెలు పిండేస్తున్న దృశ్యం.. తల్లికోసం తల్లడిల్లుతున్న పసి హృదయం..

HLL Lifecare Jobs 2023: రాత పరీక్షలేకుండా కేంద్ర కొలువులు పొందే అవకాశం.. ఈ అర్హతలుంటే చాలు..

PM Modi: మా మేనిఫెస్టో కర్ణాటకను నెంబర్ వన్గా చేస్తుంది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Governor Tamilisai: సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ పంపలేదు.. ఆ ప్రచారాన్ని ఖండించిన రాజ్భవన్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..