Asaduddin Owaisi: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..

అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తున్న వేళ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మూడు, నాలుగు మసీదులపై కుట్ర జరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. స్వదేశంలో నివాసం ఉంటూ మసీదులపై శ్రద్ధ వహించాలని ముస్లీం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. బాబ్రీ మసీదు గురించి ప్రస్తావిస్తూ, గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదని తెలిపారు.

Asaduddin Owaisi: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
Assaduddin Owaisi
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 03, 2024 | 9:01 AM

అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తున్న వేళ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మూడు, నాలుగు మసీదులపై కుట్ర జరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. స్వదేశంలో నివాసం ఉంటూ మసీదులపై శ్రద్ధ వహించాలని ముస్లీం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. బాబ్రీ మసీదు గురించి ప్రస్తావిస్తూ, గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదని తెలిపారు. ముస్లిం యువకులు అప్రమత్తంగా ఉంటూ, ఐక్యంగా ముందుకు సాగాలని దిశానిర్ధేశం చేశారు. తమ సమీపంలోని మసీదుల్లో ఎప్పుడూ జనాలుండేలా చూసుకోవాలని హితవు పలికారు.

అయోధ్య తీర్పు గురించి క్లుప్తంగా..

అయోధ్య వివాదంపై 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిర నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలను తీసుకునేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో పధాన భూమిక పోషించింది. ఆ తరువాత 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024 జనవరి 16న ప్రారంభమై ఏడు రోజుల పాటు కన్నుల పండువగా జరగనుంది. చివరి రోజు జనవరి 22న ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించినంతరం ‘మృగశిర నక్షత్రం’లో రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'ఫైనల్లో ఓటమితో రిటైర్మెంట్.. వద్దని ఆపింది రోహిత్ శర్మనే'
'ఫైనల్లో ఓటమితో రిటైర్మెంట్.. వద్దని ఆపింది రోహిత్ శర్మనే'
ప్రభాస్ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా..
ప్రభాస్ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా..
సెన్సేషనల్ బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..
సెన్సేషనల్ బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..
పురుషుల్లో ఆ సమస్య పెరగడానికి కారణం ఏమిటి..? ఎలా బయటపడాలి..
పురుషుల్లో ఆ సమస్య పెరగడానికి కారణం ఏమిటి..? ఎలా బయటపడాలి..
శ్రీ మహా విష్ణువు.. శాప ముక్తి ప్రదేశంలో నేడు ఆలయం.. ఎక్కడ ఉందంటే
శ్రీ మహా విష్ణువు.. శాప ముక్తి ప్రదేశంలో నేడు ఆలయం.. ఎక్కడ ఉందంటే
తెల్లని గుడ్డులో నల్లని రూపం.. ఏంటా అని చూస్తే.. అధికారులు షాక్..
తెల్లని గుడ్డులో నల్లని రూపం.. ఏంటా అని చూస్తే.. అధికారులు షాక్..
ఐపీఎల్ మెగా వేలానికి ముందు బిగ్ షాక్.. ఫ్రాంఛైజీల కొత్త డిమాండ్..
ఐపీఎల్ మెగా వేలానికి ముందు బిగ్ షాక్.. ఫ్రాంఛైజీల కొత్త డిమాండ్..
జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు.. ఈ రూల్స్ తప్పని సరి..
జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు.. ఈ రూల్స్ తప్పని సరి..
సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. పెండింగ్‌‌లో ఉన్న అంశాలు ఇవే..
సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. పెండింగ్‌‌లో ఉన్న అంశాలు ఇవే..
జగన్నాథబలరామసుభద్రల విగ్రహాలు ప్రతి 12ఏళ్లకు ఎందుకు మారుస్తారంటే
జగన్నాథబలరామసుభద్రల విగ్రహాలు ప్రతి 12ఏళ్లకు ఎందుకు మారుస్తారంటే