AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్ ను బీజేపీ నేతలు ప్రశాంతంగా ఉండనివ్వరా.. అసోం సీఎం టూర్ పై మంత్రి తలసాని స్ట్రాంగ్ కౌంటర్

అసోం (Assam) సీఎం హిమంత బిశ్వశర్మపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌ ప్రజలను రెచ్చగొట్టేందుకే ఆయనను ఇక్కడికి తీసుకువచ్చారని ఆరోపించారు. ఆయన భాష...

Telangana: హైదరాబాద్ ను బీజేపీ నేతలు ప్రశాంతంగా ఉండనివ్వరా.. అసోం సీఎం టూర్ పై మంత్రి తలసాని స్ట్రాంగ్ కౌంటర్
Talasani Srinivas Yadav
Ganesh Mudavath
|

Updated on: Sep 09, 2022 | 8:28 PM

Share

అసోం (Assam) సీఎం హిమంత బిశ్వశర్మపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌ ప్రజలను రెచ్చగొట్టేందుకే ఆయనను ఇక్కడికి తీసుకువచ్చారని ఆరోపించారు. ఆయన భాష సరిగ్గా లేదన్న మంత్రి తలసాని.. అందుకే ఆయనను స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. గణేశ్ నిమజ్జనాల కోసం వచ్చిన అసోం సీఎం గణేషుడి గురించి లేదా శోభాయాత్ర గురించి మాట్లాడాలి కానీ రాజకీయాలు మాట్లాడటం సరికాదని సూచించారు. బీజేపీ (BJP) నేతలు హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని ప్రశ్నించారు. వినాయక నిమజ్జనాల కోసం హైదరాబాద్ వచ్చిన అసోం ముఖ్యమంత్రి కి నిరసన సెగ తగిలింది. ఎంజే మార్కెట్‌లో సభా వేదికపై ఆయన ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు అసోం సీఎం స్పీచ్‌ను అడ్డుకున్నారు. మైక్‌ లాక్కున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

ఘటన జరిగిన అనంతరం హిమంత బిశ్వశర్మ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క ఫ్యామిలీకే మంచి జరుగుతోందని అన్నారు. మిగిలిన అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలని, కేవలం ఒక్క కుటుంబం కోసమే కాదని చెప్పారు. మరోవైపు.. గణేశ్ నిమజ్జన వేడుకలు హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వివిధ ప్రాంతాలలోని వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై బారులు తీరాయి. భక్తుల జయజయధ్వానాలు, గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసరాలు మార్మోగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..