Indian Railway: భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త అడుగులు వేస్తూనే ఉన్నాయి. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో 2022 ఆగస్టు 1 నుండి క్యాటరింగ్..
డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులకు శుభవార్త. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఓ వినూత్న స్కీమ్ ప్రారంభం అయింది. దీని కింద ఆన్లైన్లో కరెంటు బిల్లు చెల్లిస్తే ఇన్సెంటివ్ లభిస్తుంది.
డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులకు శుభవార్త. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఓ వినూత్న స్కీమ్ ప్రారంభం అయింది.
కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఇప్పుడు గరిష్టంగా రూ. 200 మాత్రమే ఆఫ్లైన్ చెల్లింపు లావాదేవీలు చేయగలరు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఒక లావాదేవీకి రూ.200 మించకుండా..
డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులకు శుభవార్త. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు హర్యానా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది...
RBI నివేదిక ప్రకారం, Google Pay, Paytm, Phone-Pe, BHIM యాప్ వంటి ఇతర UPI ప్లాట్ఫారమ్లలో ప్రతి నెలా దాదాపు 1.22 బిలియన్లు అంటే దాదాపు 122 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొంది.
Digital Payment: కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు వివిధ రకాల బిల్లులను ఆన్లైన్ ద్వారానే చెల్లిస్తున్నారు..
Digital payment system: దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ-రూపిని ప్రారంభించనున్నారు.
Reliance Industries : ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక రంగాల్లో అడుగు పెట్టింది. రిటైల్ రంగం నుంచి టెలికాం రంగం వరకు అన్నిట్లో ప్రవేశించింది.
Digital Payments : కరోనా పుణ్యమా అని డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. గత సంవత్సరం దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగడం వల్ల బయటికి వెళ్లే