IPL 2025: ధోని టీంపై సంచలన విజయం..కట్చేస్తే.. కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్కు షాకిచ్చిన బీసీసీఐ
Riyan Parag Fined: ఐపీఎల్ 2025 11వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలిచినప్పటికీ, కెప్టెన్ రియాన్ పరాగ్ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. అలాగే, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే నిబంధనను ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
