US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు
యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష విమాన సర్వీసులు లేకపోవడంతో, ఒమన్ ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో సరిహద్దుల్లో రద్దీ పెరిగి, వీసా నిబంధనలు, ప్రయాణ సమయాలు సవాళ్లుగా మారాయి.
యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావడంలో ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. బెహ్రైన్, యూఏఈ, ఖతార్, కువైట్ వంటి దేశాల నుండి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణికులు ఒమన్ దేశాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకోవాల్సి వస్తోంది. ఒమన్ రాజధాని మస్కట్ నుండి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడికి చేరుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు
లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు
Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..
US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..
సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ

