AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..

Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..

Phani CH
|

Updated on: Mar 05, 2026 | 6:38 PM

Share

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాల కోతపై నెలకొన్న ఆందోళనలపై సీనియర్ నాయకులు కే. కేశవరావు స్పష్టత ఇచ్చారు. జీతాలు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన తెలిపారు. విద్యా కమిషన్ నివేదిక కేవలం ఒక సూచన మాత్రమేనని, సమగ్ర విధానం హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఉంటుందని వివరించారు. బండి సంజయ్ నివేదికను విమర్శించారు.

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలకు కోత పడబోతుందనే వదంతులపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో, తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ నాయకులు కే. కేశవరావు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. మార్చి 4, 2026న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలను తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. విద్యా కమిషన్ నివేదిక కేవలం ప్రభుత్వానికి సమర్పించిన అనేక నివేదికల్లో ఒకటి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా

SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్

CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు

US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్

టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా

Follow Us