తెలుగు వార్తలు » Cheetah
గుజరాత్ లోని గాంధీనగర్ లో ఓ చిరుత కలకలం రేపింది. నగరంలోని కోలావాడా ఆయుర్వేద ఆస్పత్రిలోకి బుధవారం ఓ చిరుతపురి చొరబడింది. ఆస్పత్రి టాయిలెట్లో చిరుతపులిని చూసేసరికి సిబ్బందితో పాటు అక్కడి వారందరూ
తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలోని 270 మెట్టు వద్ద ఒక దుప్పిని చిరుత చంపి తినింది. మెట్లపై రక్తపు మరకలు చూసిన భక్తులు షాక్కి గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే వారు ప్రమాద స్థలానికి చేరుకుని దుప్పిని.. తీ
Tiger spotted: మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసీ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మరో ఆవును చంపడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఐదు రోజుల క్రితం కూడా గొల్లఘాట్ శివారులో సంచరించిన పులి ఒక ఆవును చంపింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి తరచూ భీంపూర్ స
ఇంట్లోకి ప్రవేశించిన చిరుతను పోలీసులు రక్షించి జూపార్కుకు తరలించారు. ఈ సంఘటన షాద్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్ రోడ్లోని ఒక ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించి భవనం మొదటి అంతస్తులో విశ్రాంతి తీసుకుంది. ఉదయాన్నే చిరుతను చూసిన ఇంటి యజమాని భయంతో బయటకు పరుగెత్తాడు. చిరుత ఇంట్లోకి ప్రవేశించ�
బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ పాపులర్ అయిన బ్యూటీ గర్ల్ కృతి సనన్ ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకుంది. హాలిడే వెకేషన్ కోసం ఇటీవల జాంబియా వెళ్లిన ఈమె… అక్కడి నేషనల్ పార్కులో ఓ చిరుతపులితో సరదాగా షికారు చేసింది. తన పెంపుడు కుక్కలా ఆ చిరుతతో నడుస్తున్న ఫోటోలను ఆ తరువాత తన ఇన్ స్టా గ్రామ్ లో ఆమె పోస్ట్ చేసింది. అంతే..ట్ర�
తిరుమల ఘాట్రోడ్లో చిరుతపులి హల్చల్ చేసింది. రెండో ఘాట్ రోడ్లో రెండు వేర్వేరు బైక్లపై వస్తున్న స్థానిక యువతులపై చిరుతపులి ఒక్కసారిగా మీదపడి దాడికి తెగబడింది. ఈ దాడిలో 13 ఏళ్ల పావని, 21 ఏళ్ల యామిని గాయపడ్డారు. వెంటనే గాయాలైన ఇద్దరు యువతులను చికిత్స కోసం హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత యు
తిరుమల కొండల్లో క్రూరమృగాల సంచారం, శ్రీవారి భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గోడపై కూర్చొన్న చిరుతను చూసిన నడకదారి భక్తులు, వాహనదారులు హడలెత్తిపోయారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. సైరన్ మోగించడ�