ఈ రోజు ముస్లిం పవిత్రమైన రోజు.. నేడు రంజాన్ పర్వదినంగా.. 30 రోజులు నీమనిష్ఠలతో దీక్ష ఉండి ఎంతో పవిత్రంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు ముసల్మాన్ సోదరులు.
Tollywood : టాలీవుడ్ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు మరి కాసేపట్లో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు బయలుదేరనున్నారు సినీ పెద్దలు.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరనుంది టాలీవుడ్ బృందం.
మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవనున్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడానికి...
అది బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. ఇది చట్టబద్ధమైన హెచ్చరిక మాత్రమే కాదు నగ్నబద్ధమైన హెచ్చరిక కూడా.. సోషల్ మీడియా ఫ్రెండ్షిప్తో మొదలు వయా న్యూడ్ కాల్స్ ..