Social Media: సోషల్ మీడియాలో ప్రముఖులను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్.. విసిగిపోయి గుడ్బై చెప్పేసిన సెలబ్రిటీలు..
సోషల్ మీడియా సెలబ్రిటీలకు తలనొప్పిగా మరుతోంది. సెలబ్రిటీల ప్రొఫెషనల్ వర్క్స్ నుంచి, పర్సనల్ విషయాల వరకు ప్రతీ దాన్నీ టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్. దీంతో విసిగిపోయిన కొంత మంది సోషల్ మీడియాకు గుడ్బై చెప్పేస్తున్నారు. ఈ మధ్య ఇలా గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య కాస్త గట్టిగా కనిపిస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా తన సోషల్ మీడియా పేజ్ను డీయాక్టివేట్ చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
