మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి అన్నదమ్ములు. వారి తల్లి ప్రమీల 9 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.
మధ్యప్రదేశ్ లో జరిగిన విచిత్ర ఘటన ఇది..మోటార్ బైక్ పై వెళ్తున్న తమను వెంటాడుతున్న చిరుత పులి నుంచి రక్షించుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు భలే ప్లాన్ వేశారు. అసలది ఫలిస్తుందా లేదా అన్న మారు ఆలోచన కూడా లేకుండా దాన్ని 'అమలు చేశారు'. కానీ ఫలించి బతికి బయట పడ్డారు.
చిత్తూరుజిల్లా మదనపల్లి మండలంలో రక్తసంబంధాలు సమాధి అయ్యాయి. అబ్బగొందినాయునివారి పల్లిలో పొలం దగ్గర అన్నదమ్ములు తగాదా పడ్డారు. పంటపొలానికి నీటి వాటా విషయంలో కత్తులతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమ�
అక్రమ దందా కోసం సర్కార్ సైట్ కే ఎసరు పెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక బుకింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని ఎస్ వో టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 ల్యాప్ టాప్స్ తో పాటు 3 మొబైల్ ఫోన్లు, ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను స్వాధీనం చేసుకున్నారు.