Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగితే ఇన్ని లాభాలా.. శరీరంలో జరిగే మార్పులు..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే చాలా మంచిదని దాదాపు అందరికీ తెలిసిందే. దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు సైతం చెబుతుంటారు. .అయితే, కేవలం నీరు తాగడమే కాదు, తాగే నీటి చిటికెడు ఉప్పును కలిపి తాగితే ఊహించని లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే ఏయే లాభాలున్నాయో తెలుసుకోండి.

Jyothi Gadda

|

Updated on: Mar 29, 2025 | 7:09 PM

ఏ రూపంలోనైనా నీరు తాగటం మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఉప్పు నీరు సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడుతుంది. మానవ శరీరం సరైన రీతిలో పనిచేయడానికి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంతో సహా ఎలక్ట్రోలైట్‌ల కచ్చితమైన సమతుల్యత అవసరం.

ఏ రూపంలోనైనా నీరు తాగటం మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఉప్పు నీరు సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడుతుంది. మానవ శరీరం సరైన రీతిలో పనిచేయడానికి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంతో సహా ఎలక్ట్రోలైట్‌ల కచ్చితమైన సమతుల్యత అవసరం.

1 / 6
బాటిల్ నుంచి కాకుండా గ్లాసు నుంచి నీరు తాగడం మంచిది. నీరు త్రాగేటప్పుడు ఒకే చోట కదలకుండా కూర్చోవాలి. నడుస్తున్నప్పుడు లేదా అస్థిరంగా ఉన్నప్పుడు నీరు తాగే ప్రయత్నం చేయవద్దు. దీనివల్ల మీ గొంతు, ముక్కులో నీరు పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది.

బాటిల్ నుంచి కాకుండా గ్లాసు నుంచి నీరు తాగడం మంచిది. నీరు త్రాగేటప్పుడు ఒకే చోట కదలకుండా కూర్చోవాలి. నడుస్తున్నప్పుడు లేదా అస్థిరంగా ఉన్నప్పుడు నీరు తాగే ప్రయత్నం చేయవద్దు. దీనివల్ల మీ గొంతు, ముక్కులో నీరు పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది.

2 / 6
అలాగే చాలా మందికి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తినేటప్పుడు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కడుపు నుంచి వివిధ రసాలు స్రవిస్తాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. ఈ సమయంలో ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, వికారం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు పెరుగుతాయి.

అలాగే చాలా మందికి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తినేటప్పుడు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కడుపు నుంచి వివిధ రసాలు స్రవిస్తాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. ఈ సమయంలో ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, వికారం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు పెరుగుతాయి.

3 / 6
నీళ్లు తాగేటప్పుడు సరైన నియమాల పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే వివిధ శారీరక సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది, ఎండ వేడి నుంచి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, వెంటనే రిఫ్రిజిరేటర్ నుంచి చల్లని నీరు తాగుతుంటారు. ఈ విధంగా రిఫ్రిజిరేటర్ నీటిని వెంటనే తాగకూడదని నిపుణులు అంటున్నారు. వేడిలో అసౌకర్యంగా అనిపిస్తే, గది ఉష్ణోగ్రత వద్ద కొద్దిగా సేపు కూర్చుని ఆ తర్వాత రిఫ్రిజిరేటెడ్ నీటిని తాగాలి.

నీళ్లు తాగేటప్పుడు సరైన నియమాల పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే వివిధ శారీరక సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది, ఎండ వేడి నుంచి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, వెంటనే రిఫ్రిజిరేటర్ నుంచి చల్లని నీరు తాగుతుంటారు. ఈ విధంగా రిఫ్రిజిరేటర్ నీటిని వెంటనే తాగకూడదని నిపుణులు అంటున్నారు. వేడిలో అసౌకర్యంగా అనిపిస్తే, గది ఉష్ణోగ్రత వద్ద కొద్దిగా సేపు కూర్చుని ఆ తర్వాత రిఫ్రిజిరేటెడ్ నీటిని తాగాలి.

4 / 6
ఉప్పు నీరు శ్లేష్మం విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది. ఇది మొత్తం ఊపిరితిత్తులు, శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబు, అలెర్జీలు, ఇతర శ్వాసకోశ వ్యాధులకు ఇంటి నివారణగా పని చేస్తుంది. ఉప్పు నీటిని మితంగా తాగడం వల్ల పరోక్షంగా బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి, టాక్సిన్స్, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఉప్పు నీరు శ్లేష్మం విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది. ఇది మొత్తం ఊపిరితిత్తులు, శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబు, అలెర్జీలు, ఇతర శ్వాసకోశ వ్యాధులకు ఇంటి నివారణగా పని చేస్తుంది. ఉప్పు నీటిని మితంగా తాగడం వల్ల పరోక్షంగా బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి, టాక్సిన్స్, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

5 / 6
ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచిది. పళ్ళు తోముకునే ముందు నీళ్లు తప్పక తాగాలి. ఈ అలవాటు గుండెల్లో మంట సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 1 గంట తర్వాత నీరు తాగాలి.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచిది. పళ్ళు తోముకునే ముందు నీళ్లు తప్పక తాగాలి. ఈ అలవాటు గుండెల్లో మంట సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 1 గంట తర్వాత నీరు తాగాలి.

6 / 6
Follow us