Thieves use JCB to steal ATM machine: దేశమంతా బుల్డోజర్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్న వేళ మహారాష్ట్రలో వింత సంఘటన జరిగింది. సాంగ్లీ నగరంలోని మిరాజ్ ప్రాంతంలో ఏటీఎంను
మహారాష్ట్రలోని పుణెలో కొందరు వ్యక్తులు ఏటీఎం మెషిన్కు తాళ్లు కట్టి.. మహీంద్రా స్కార్పియో వాహనంతో పెకిళించి ఎత్తుకెళ్లిపోయారు. ఆ దొంగలు మొదట ఏటీఎం పగలగొట్టేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో మొత్తం ఏటీఎంనే పెకిళించారు. ఆ సమయంలో ఏటీఎంలో ఎంత నగదు ఉందనేది తెలియరాలేదు. పోలీసులు ఇప్పుడు సిసిటివి ఫుటేజీని విశ్లేషిస
మాములుగా దొంగలు ఫాస్ట్గా మూవ్ అయ్యే వెహికల్స్లో వచ్చి తమ పని కానిచ్చేసి వెళ్లిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు వారు కూడా కొత్త పంథాలను ఎన్నుకుంటారు. కాస్త ఇన్నోవేటీవ్గా ఆలోచిస్తూ..ఇంటిలిజెంట్ థీవ్స్ అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఐర్లాండ్లో జరిగిన ఓ ఏటీఎం చోరీ అందర్నీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే అక్క�