AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏలూరులో ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రత్తికోళ్లలంక గ్రామానికి పోలీస్ ఉన్నతాధికారులు అదనపు పోలీస్ బలగాలను తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు.  

ఏలూరులో ఉద్రిక్తత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 12, 2019 | 11:07 AM

Share

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రత్తికోళ్లలంక గ్రామానికి పోలీస్ ఉన్నతాధికారులు అదనపు పోలీస్ బలగాలను తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు.