సూర్యగ్రహణం రోజున ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..
సెప్టెంబర్ 21, 2025న ఏర్పడే సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో చివరి గ్రహణం. ఈ గ్రహణం అశ్విని అమావాస్య (అమావాస్య) నాడు కన్య రాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంభవిస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వ్యక్తులు పట్టిందల్లా బంగారమే అంటున్నారు పండితులు. ఈ సూర్యగ్రహం రోజున అదృష్టం పట్టిన రాశులు ఏవి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పదండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
