తెలంగాణలోని ఈ క్షేత్రం వెరీవెరీ స్పెషల్.. ఒకే చోట ద్వాదశ జ్యోతిర్లింగాలతో సహా 1008 లింగాల దర్శనం.. ఎక్కడంటే.
చిన్న అరుణాచలం.. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం గ్రామంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలతో పాటు ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను కలిగి ఉండటం వల్ల ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆలయ పుట్టలో ఉన్న నాగేంద్రుడు ఈ గర్భాలయంలోకి వచ్చి శివయ్య తో పాటు దర్శనం ఇస్తంది. ఈ రోజు ఈ క్షేత్ర విశిష్టతను గురించి తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
