Tirumala: తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇప్పటివరకు పలు ప్రాంతాల నుంచి తిరుపతికి నడుస్తున్న రైళ్లను రైల్వేశాఖ రెగ్యూలర్ చేసింది. దీంతో తిరుమల వెళ్లేవారికి మరిన్ని రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లుగా ఉన్న వీటిని రెగ్యూలర్ సర్వీసులుగా మార్చింది. వాటి వివరాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
